ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే!

హైదరాబాద్‌: ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల…

యువత భవితవ్యం నిర్వీర్యం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ వల్ల యువత భవితవ్యం నిర్వీర్యం అవుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల…

కల సాకారానికి మరో అడుగు

మంచిర్యాల : మంచిర్యాల,పెద్దపల్లి జిల్లా అంతర్గాం, సరిహద్దులో ఉన్న గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణంలో కదలిక వచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. రూ. 108.52 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. 24 నెలల్లో పూర్తి…

ఫ్లాష్.. ఫ్లాష్.. ఇంటర్ ఫలితాల తేదీ వచ్చింది

కొద్ది రోజులుగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. రిజల్ట్స్ ఇవ్వాళ, రేపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎట్టకేలకు ఫలితాల తేదీని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్…

మ‌ళ్లీ గోడ దూకిన బోడ‌..

మంచిర్యాల :బోడ‌ జ‌నార్థ‌న్ మ‌ళ్లీ పార్టీ మారారు. త‌ర‌చూ పార్టీలు మారే నేత‌గా గుర్తింపు పొందిన ఆయ‌న తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలు మార్చ‌డంలో ఒక ర‌కంగా రికార్డు సాధించారు కూడా.. చెన్నూర్ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు శాసన…

బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ కమిటీ ఎన్నిక

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం పేరెంట్స్ క‌మిటీ ఎన్నుకున్నారు. క‌మిటీకి గౌరవ అధ్యక్షుడిగా బొజ్జావార్ వీరనందయ్య, అధ్యక్షులుగా అక్కినపల్లి రాజేశ్వరి,ఉపాధ్యక్షులుగా దవ్వాజి కృష్ణమూర్తి,తమ్మడి చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శిగా…

ఆర్టీసీ బ‌స్సులోనే ప్ర‌స‌వం

ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న నిండు గ‌ర్బిణీ అందులోనే ప్ర‌స‌వించిన ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఉట్నూర్ నుంచి చంద్రపూర్ వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో ఇంద్రవెల్లి లో ర‌త్నమాల అనే గ‌ర్భిణీ ఎక్కింది.…

ఐఎన్‌టీయూసీ RG-1 నూతన బ్రాంచ్ కమిటీ నియామకం

ఐఎన్‌టీయూసీ RG-1 నూతన బ్రాంచ్ కమిటీ ఏర్పాట‌య్యింది. ఉపాధ్య‌క్షుడు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో ఈ క‌మిటీ ఎంపిక జ‌రిగింది. RG-1 సెక్రెటరీలుగా పోతరవేని సమ్మయ్య యాదవ్,గుడేటీ శ్రీనివాస్,ఉడుత నాగరాజు,సాగర్,B.జగన్మోహన్,ఆఫీస్ సెక్రెటరీగా గడ్డం…

జ‌న‌క్‌ప్ర‌సాద్‌ను గెలిపించుకుందాం..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి కార్మిక నేత జనక్ ప్రసాద్ ని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించుకోవాల‌ని ప‌లువురు నేత‌లు పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని INTUC ఆఫీస్ లో భేటీ అయి మాట్లాడారు. రామగుండం లో 30 ఏళ్లుగా కాంగ్రెస్…

నాలుగు రైళ్లు ర‌ద్దు..

కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తు న్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు. సికింద్రాబాద్-సిర్పూర్…