బ‌డుగుల‌పై పిడుగు

పిడుగుపాటు కారణంగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఒకరు చనిపోయారు. రెండు రోజుల కింద‌ట కొమురంభీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుతో త‌ల్లి, కొడుకు…

విద్యార్థి ఉద్యమం.. విజ‌యం…

బాస‌ర : ఎండా లేదు.. వానా లేదు. ప‌గ‌లు లేదు.. రాత్రి లేదు.. త‌మ స‌మ‌స్య‌లు తీరే వ‌ర‌కు క‌దిలేది లేద‌నే ప‌ట్టుద‌ల‌.. ఎన్నిమార్లు ప్ర‌భుత్వాలు, అధికారుల‌కు విన్న‌వించినా ఫ‌లితం లేద‌నే ఆవేద‌న‌.. వేలాది మంది విద్యార్థులు ఒకే మాట‌.. బాట‌గా…

బ్రేకింగ్.. పిడుగు పడి ఇద్దరి మృతి

పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన కొమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. వాంకిడి మండలంలో ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురిసింది. ఇందాని గ్రామ సమీపంలో పిడుగు పడి సండేవాకు బాయ్ (35) సెండే విష్ణు (6) మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురికి…

అమ్మగా అడుగుతున్న… ఆందోళన విరమించండి

కొన్ని రోజులుగా ఎండలో, వానలో మీరు కూర్చోవడం మీ మంత్రిగానే కాదు. ఒక అమ్మగా బాధేస్తుంది.. ఆందోళన విరమించండని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆందోళన విరమించాలని,…

బాస‌ర‌లో నిర్బంధ‌కాండ‌

నిర్మల్ :బాసరలో పోలీసుల రాజ్యం కొన‌సాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఐదు రోజులుగా విద్యార్థులు ధ‌ర్నా చేస్తున్న విష‌యం తెలిసిందే. తాము స‌మ‌స్య‌లు తీర్చాల‌ని ఎవ‌రిని క‌లిసినా, ఎంత మందికి విన్న‌వించినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింద‌ని…

TBGKS వ‌చ్చాకే కార్మికుల ముఖాల్లో న‌వ్వులు

మంచిర్యాల : సింగ‌రేణిలో త‌మ యూనియ‌న్‌ వ‌చ్చాకే కార్మికుల ముఖాల్లో న‌వ్వులు క‌నిపిస్తున్నాయ‌ని ప‌లువురు TBGKS నేత‌లు స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఆర్‌కే6 గ‌నిలో నిర్వ‌హించిన గేట్ మీటింగ్ లో నేత‌లు పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసీ నేత‌లు…

కుట్రకు సూత్రధారులు వీరే..

ఉద్యోగాలు రావని, అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందని విద్యార్థులను రెచ్చగొట్టారు. ఆందోళన చేస్తున్న వారికి ఫులిహోర,బట్టర్ మిల్క్,వాటర్ బాటిళ్లు అందించారు. షెల్టర్లు కూడా కల్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం వెనక కుట్ర…

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం

మంచిర్యాల:మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని, దానికి యువత ముందుకు రావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.శుక్రవారం చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్…

రూటు మార్చి… గోడ దూకి….

మాస్కు వేసుకుని.. రూటు మార్చి మ‌రీ పీసీసీ చీఫ్ బాస‌ర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్క‌డ క్యాంప‌స్ లోపలికి చేరుకున్న ఆయ‌న విద్యార్థుల వ‌ద్ద‌కు వెళ్లే క్ర‌మంలో పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న…

పెట్రోల్ బాంబులు… క‌ర్ర‌లు… రాడ్లు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆందోళ‌న‌కారులు పెట్రోల్ బాంబులు, క‌ర్ర‌లు, రాడ్లు ఉప‌యోగించిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ఇది అనుకోకుండా జ‌రిగిన ఘ‌ట‌న కాద‌ని, ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రిగింద‌న్న దానికి బ‌లం…