బడుగులపై పిడుగు
పిడుగుపాటు కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఒకరు చనిపోయారు. రెండు రోజుల కిందట కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో తల్లి, కొడుకు…