ఆందోళనలతో దద్దరిల్లుతున్న బాసర త్రిపుల్ ఐటీ
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళనతో దద్దరిల్లుతోంది. మంగళవారం ఉదయం నుంచి విద్యాలయంలోని ఐదు వేల మంది విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అల్పాహారం మానేసి…