ఆందోళ‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న బాస‌ర త్రిపుల్ ఐటీ

బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళ‌న‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. మంగళవారం ఉదయం నుంచి విద్యాలయంలోని ఐదు వేల మంది విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అల్పాహారం మానేసి…

కార్మికులు TBGKS వైపే..

సింగ‌రేణి కార్మికులు త‌మ‌కు చేసిన మేలు ఎప్పుడు మ‌రిచిపోర‌ని, వారంతా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం వైపేన‌ని టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. ఆయ‌న మంగ‌ళ‌వారం RK-6లో నిర్వ‌హించిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు.…

సెమీఫైన‌ల్ లో గెలుపు కోసం..

మంచిర్యాల : సింగ‌రేణిలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని యూనియ‌న్లు గెలుపు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నిక‌లు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల‌కు సెమీఫైన‌ల్‌గా నిల‌వ‌నున్నాయి. దీంతో ఇందులో ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా గెలిచి ప‌ట్టు…

ఆరు లక్షల మంది కి అంబలి పంపిణీ

మంచిర్యాల: 31 రోజుల్లో సుమారు ఆరు లక్షల మందికి జొన్న అంబలి పంపిణీ చేసినట్లు కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ వెల్లడించారు. సోమవారం అంబలి పంపిణీ చేసిన అనంతరం మీడియాతో…

కలెక్టర్‌కూ తప్పని తిప్పలు

ఆదిలాబాద్: వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలంతా ఇవాళ బడి బాట పట్టారు. దాదాపు రెండేళ్ల తర్వాత జూన్‌లో పాఠశాలలు తెరుచుకోవడంతో కొంతమంది పిల్లలు ఉత్సాహంగా వెళ్తే మరికొందరేమో మారం చేస్తూ తరగతి గదికి వెళ్లారు. ఆదిలాబాద్‌లో తన కుమారుణ్ని బడిలో…

కన్నకొడుక్కి తలకొరివి పెట్టిన తల్లి…

పెళ్లయిన ఐదేళ్లకే భర్తని కోల్పోయినా.. ఆమె కొడుకే జీవితంగా బతికింది. ఆశలన్నీ ఆ బిడ్డపైనే పెట్టుకుంది. ఐదేళ్లకే భర్తని తీసుకుపోయిన ఆ దేవుడు చేతికందే కొడుకును కూడా దూరం చేశాడు. చేతికి అంది వ‌చ్చే కొడుకు కూడా దూరం అవ‌డంతో ఆ త‌ల్లి క‌న్నీటికి…

వేముల‌వాడ… భ‌క్తుల‌తో కిటకిట..

రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని తరించారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే…

పార్టీలు మారే అవ‌కాశం వ‌చ్చినా మార‌లేదు

మంచిర్యాల :తనకు ఎన్నోసార్లు పార్టీలు మారేందుకు అవకాశం వచ్చినా తాను మారలేదని కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్యం, సమానత్వం ఉందని మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా సంస్థాగత బూత్ లెవెల్ ఎన్‌రోల్‌మెంట్…

ఆమె అమ్మ‌నే..

ఖాకీ డ్రెస్ వేసుకున్నా.. క‌లెక్ట‌ర్ అయినా.. ఆమె అమ్మ‌నే... తాను ఎక్క‌డ ఉన్నా ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా ఆమెకు అమ్మ‌త‌నం గుర్తుకు వ‌స్తుంది. ఆదివారం తెలంగాణవ్యాప్తంగా టెట్ ప‌రీక్ష నిర్వ‌హించారు. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున…

180 మంది మావోయిస్టు సానుభూతిప‌రులు లొంగుబాటు

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టు మిలీషియా స‌బ్యులు 180 మంది పోలీసులు ముందు లొంగిపోయారు. ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా జోడంబో పోలీస్‌స్టేష‌న్‌ పరిధిలోని జంత్రీ పంచాయ‌తీ ప‌రిధిలోని ధాకడ్‌పదర్,డాబుగూడ,అర్లింగ్‌పడ గ్రామాలకు చెందిన…