ద‌ళితులు ఆర్థికంగా ఎద‌గాలి..

దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం తీసుకువచ్చారని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య అన్నారు. ఆదివారం కన్నెపల్లి మండలం చెర్లపల్లిలో దళితబంధు పథకంపైన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయ‌న మాట్లాడారు. ఈ సందర్భంగా…

మోదీ విజ‌యాలు… కేసీఆర్ వైఫ‌ల్యాలు..

మంచిర్యాల : ఎనిమిది సంవ‌త్స‌రాల్లో మోదీ పేద ప్ర‌జ‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ తాండూరు మండ‌ల అధ్య‌క్షుడు రామ‌గోని మ‌హీధ‌ర్ గౌడ్ అన్నారు. మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా…

సిట్టింగులు ఆశలు పెట్టుకోకండి

వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగులు తమ స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ చీఫ్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సిట్టింగ్ స్థానాలు వదులుకోవాల్సి వస్తుందన్నారు. గ్రూప్ రాజకీయాలు ఉండకూడదని…

పిడుగు పాటుకు రైతు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో గాలి వాన భీబీభత్సం సృష్టించింది. భీంపూర్ మండలం ధనోరలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. చేనులో పని కోసం వెళ్ళిన ఆశన్న అనే రైతు పై పిడుగు పడింది. దీంతో అక్కడిక్కడే చనిపోయాడు. గాలి,వాన దుమారంతో ఆదిలాబాద్ రూరల్ మండలం…

TRS నేతల బహిష్కరణ

భార్య, భర్తతో సహా ఒక జర్నలిస్టుపై అకారణంగా దాడికి పాల్పడిన నలుగురుTRS నేతలను పార్టీ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఉదయ్ నగర్ లో ఇంటి ముందు, నిలిపి ఉన్న మోటర్ సైకిళ్ళను 10వ…

అధికార పార్టీ నేతల గూండాగిరి

అధికార బలం ఉంటే ఏమయినా చెయ్యచ్చు.. సామాన్యుల ఇంట్లోకి వెళ్లి మరీ దాడి చెయ్యచ్చు.. మగ, ఆడ అవసరం లేదు.. అధికార బలం ఉంటే చాలు... మోటర్ సైకిళ్ళు ఎందుకు ఢీ కొట్టారని ప్రశ్నించినందుకు, టిఆర్ఎస్ కార్పోరేటర్లు దాడికి దిగి, ఆడవాళ్లు అని కూడా…

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

సింగరేణి అద్భుతమైన ప్రగతితో పాటు రక్షణ, సంక్షేమంలో కూడా అగ్రగామిగా ఉంటోంద‌ని అయినా గనుల్లో ప్రమాదాలు పూర్తిస్థాయిలో నివారించడానికి చర్యలు తీసుకోవాల‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ వెంక‌టేష్ నేత స్ప‌ష్టం చేశారు. శుక్రవారం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌…

ప్ర‌జ‌ల‌కు క‌డుపు నిండుతోంది.. వాళ్ల కండ్లు మండుతున్నాయి..

మంచిర్యాల : ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు క‌డుపు నిండుతోంద‌ని, ప్ర‌తిప‌క్షాల కండ్లు మాత్రం మండుతున్నాయ‌ని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగులకమలాకర్ అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో…

ఇదేనా కార్మిక సంక్షేమం…?

మంచిర్యాల : సంస్థ‌కు వంద‌ల కోట్లు లాభాలు వ‌స్తున్నాయ‌ని, కార్మికుల సంక్షేమం కోసం కోట్ల‌లో ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెబుతున్న యాజ‌మాన్యం వాస్త‌వానికి క‌నీసం మంచినీరు కూడా ఇవ్వ‌డం లేద‌ని HMS నేత‌లు మండిప‌డ్డారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి…

షీ టీమ్స్‌లో మ‌నకి రెండో స్థానం

మంచిర్యాల :మ‌హిళ‌లు, విద్యార్థినుల‌కు సేవ‌లు అందిస్తున్న రామ‌గుండం క‌మిష‌న‌రేట్ షీ టీమ్స్‌కి ద్వితీయ స్థానం ల‌భించింది. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఐదు షీ టీమ్స్ పని చేస్తున్నాయి. మహిళలు,యువతులు,విద్యార్థినిలకు అందుబాటులో ఉంటూ నిత్యం…