రిమ్స్ ఎదుట ఆందోళ‌న‌

ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి క‌రోనా బ్లాక్ ఎదుట శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేర్ కార్మికులు ఆందోళ‌న నిర్వ‌హించారు. 2 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, యూనిఫామ్స్,షూస్,గ్ల‌వ్స్ ఇచ్చి కార్మికులను…

అప్పుల బాధ‌తో ఇద్ద‌రు రైతుల ఆత్మ‌హ‌త్య‌..

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అప్పుల బాధ‌తో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.వ్యవసాయం కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగి ఒక్కరు ఉరేసుకొని బలవన్మరణం కు పాల్పడితే మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కొమురం భీమ్ జిల్లా కెరమెరి…

చ‌నిపోయింద‌నుకున్న పాము.. లేచి కాటేసింది..

లేక‌లేక క‌లిగిన సంతానం... పెళ్ల‌యిన ప‌దహారేళ్ల‌కు పుట్ట‌డంతో కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నారు. కానీ, ఆ కుటుంబంలో ఓ ఘ‌ట‌న విషాదాన్ని నింపింది... వివ‌రాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అంతర్గాంలో బైరెడ్డి సంతోష్‌-అర్చన…

న‌ల్ల‌నేల‌లో స‌మ‌రానికి సై

మంచిర్యాల : సింగ‌రేణిలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీకి సింగరేణి సిఅండ్ఎండి శ్రీధర్ లేఖ రాశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో…

టీబీజీకేఎస్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న

మంచిర్యాల : కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో యాజ‌మాన్యం మొండి వైఖ‌రి విడ‌నాడాల‌ని తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్య‌క్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం టీబీజీకేఎస్ ఆధ్వ‌ర్యంలో గోలేటీ వ‌ర్క్‌షాపులో…

న‌లుగురు మ‌హిళా దొంగ‌ల అరెస్టు

మంచిర్యాల : బంగారం షాపుల్లో యజమానుల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న న‌లుగురు మహిళా దొంగ‌ల‌ను అరెస్టు చేశారు. మంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖ‌ల్ మ‌హాజ‌న్‌, ఏసీపీ ఎడ్ల మ‌హేష్ నిందితుల వివ‌రాలు వెల్ల‌డించారు. ఖ‌మ్మం జిల్లా…

బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై దాడి..

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ జంపాల ర‌జిత‌పై చైర్‌ప‌ర్స‌న్ దాడికి య‌త్నించారు. ఇంటి నంబ‌ర్ల‌కు సంబంధించిన విష‌యంలో జ‌రిగిన వాగ్వాదంలో కాలింగ్ బెల్ విసిరేశారు. దీంతో అక్క‌డి నుంచి ఏడ్చుకుంటూ క‌మిష‌న‌ర్…

అన్న‌దాత‌కు మ‌ద్ద‌తు పెరిగింది..

ఢిల్లీ : అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఖరీఫ్‌ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 పంటలకు మద్దతు ధరను…

ప్రజా సమస్యల పరిష్కారానికి ముందువ‌రుస‌లో బీజేపీ

మంచిర్యాల : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి బీజేపీ ముందు వ‌రుస‌లో ఉంటుంద‌ని మంచిర్యాల జిల్లా భాజపా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునందన్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న తాండూరు మండ‌లం రాజీవ్ నగర్ కాలనీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2007లో అప్పటి…

సింగ‌రేణి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది

రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి, యాజ‌మాన్య మొండివైఖ‌రి వ‌ల్ల సింగ‌రేణి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ అధ్యక్షుడు యాద‌గిరిస‌త్త‌య్య ఆవేద‌న వ్యక్తం చేశారు. రామగుండం-III APA ALP గనిలో గేట్ మీటింగ్‌లో…