గోదావరిఖనిలోనే సీఎంపీఎఫ్ కార్యాలయం

సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్‌ కార్మికులకు సింగ‌రేణి యాజ‌మాన్యం శుభవార్త చెప్పింది. గోదావరిఖనిలో ఉన్న సీఎంపీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించాలన్న ప్రతిపాదనను సీఎంపీఎఫ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు తిరస్కరించారు. ఈ మేరకు మంగళవారం…

ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేం.. రాజీనామాలు చేస్తున్నాం…

తాము ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేక‌పోతున్నామ‌ని.. ప్ర‌జ‌ల‌కు మా మోహాలు చూపించుకోలేపోతున్నామ‌ని అందుకే పార్టీకి రాజీనామాలు చేస్తున్న‌ట్లు ప్ర‌జాప్ర‌తినిధులు వెల్ల‌డించారు. బెజ్జూరు మండ‌లానికి చెందిన ఏడుగురు ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ…

తాండూరు ప్రెస్‌క్ల‌బ్ ఎన్నిక‌

తాండూరు మండ‌ల ప్రెస్‌క్ల‌బ్ అధ్య‌క్షుడిగా గ‌ట్టు సంతోష్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా క‌స్తూరి శ్రీ‌హ‌రి ఎన్నిక‌య్యారు. తాండూరు మండ‌లం ఐబీలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో గౌర‌వ అధ్య‌క్షుడిగా ఎన‌గంటి సంప‌త్‌, ఉపాధ్య‌క్షులుగా దాస‌రి శ్రీ‌నివాస్‌, ఎండీ…

మున్సిపల్ చైర్ పర్సన్ కంటతడి

చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఇప్ప‌టి వరకు త‌న‌కు అవ‌మానాలు త‌ప్ప ఏం లేద‌ని మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ కంట‌త‌డి పెట్టారు.... త‌న‌ను, త‌న భ‌ర్త‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని మీడియా స‌మ‌క్షంలోనే ఆమె బోరున విలపించారు. దీనికి…

కావాల‌నే మంత్రి నాపై కేసులు పెట్టిస్తున్నారు

మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న‌పై కావాల‌నే కేసులు పెట్టిస్తోంద‌ని స‌రూర్ న‌గ‌ర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజ‌న్ ఆరోపించారు. స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు త‌న‌కు నోటీసులు జారీ చేసిన సంద‌ర్భంగా ఆమె పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద మాట్లాడారు. తాను…

కుంగిన బ్రిడ్జ్.. నిలిచిన రాకపోకలు

భారీ వర్షాలు, వరదల నేపద్యంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాజాగా బ్రిడ్జి కుంగిన ఘటనలో ఆ ప్రాంతానికి రవాణా నిలిపివేశారు అధికారులు. కొమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జ్ వరద ప్రవహాంతో కుంగిపోయింది. దీంతో…

బ్రేకింగ్.. స్వైన్ ప్లూ కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ప్లూ కేసు నమోదయ్యింది. జ్వరం తో ఓ రోగి ఇటివల రిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తికి అనుమానం వచ్చి టెస్ట్ చేయించడంతో స్వైన్ ప్లూ నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తికి స్వైన్ ప్లూ నే అని…

9491145075

కొందరు మోసగాళ్లు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల వద్ద డబ్బులు దండుకుంటున్నార‌ని, ఇటువంటి వారి సమాచారం తమ విజిలెన్స్‌ శాఖ 9491145075 నెంబర్‌కు అందించాల‌ని డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్ వెల్ల‌డించారు. స‌మాచారం అందిన‌…

తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని ఫైర్ చేశారు. SLR వెపన్ తో గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్…

ఐయామ్ సారీ..

ఈ మ‌ధ్య ప‌త్రికా స‌మావేశంలో హోంగార్డు అనే ప‌దం ప్ర‌స్తావ‌న‌, మునుగోడు బ‌హిరంగ స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిపై ప‌రుష‌ప‌ద‌జాలంతో మాట్లాడ‌టంపై తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి…