గోదావరిఖనిలోనే సీఎంపీఎఫ్ కార్యాలయం
సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం శుభవార్త చెప్పింది. గోదావరిఖనిలో ఉన్న సీఎంపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్కు తరలించాలన్న ప్రతిపాదనను సీఎంపీఎఫ్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు తిరస్కరించారు. ఈ మేరకు మంగళవారం…