అమరుల సాక్షిగా పోరాటం..
అమర వీరుల సాక్షిగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆదివాసీ గిరిజన మహిళలు వెల్లడించారు. బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ ఆదివాసీ గిరిజన మహిళలు ఇంద్రవెళ్లి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అక్రమంగా…