కరకట్ట నిర్మాణం.. బాధితులకు సాయం..
మంచిర్యాల లో గోదావరికి కరకట్ట నిర్మాణం చేపట్టాలని, వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరారు. బుధవారం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ని కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై…