కేంద్రం నిధులతోనే మంచిర్యాల అభివృద్ధి
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి రఘునాథ్రావు స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల…