కాంగ్రెస్ పార్టీ దేనికీ భ‌య‌ప‌డ‌దు..

కాంగ్రెస్ ఎవరికి, దేనికి భయపడదని సీఎల్పీ నేత భటి విక్రమార్క అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడకుండా బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడానని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌…

బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌పై కేటీఆర్‌ ఆగ్రహం

ఇలాంటి అభిమానం స‌రికాదు... నేను వీటిని ప్రోత్స‌హించ‌న‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ను వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అభిమానాన్ని…

పిడుగుపాటుకు వ్య‌వ‌సాయ కూలీ మృతి

పిడుగుపాటుతో వ్య‌వ‌సాయ కూలీ మృతి చెందిన ఘ‌ట‌న కోట‌ప‌ల్లి మండ‌లంలో జ‌రిగింది. సుందిళ్ళ రామ‌నీలా(45) అనే వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం పొలానికి వెళ్లింది. హ‌ఠాత్తుగా వ‌ర్షం ప‌డ‌టంతో పాటు ఆమెపై పిడుగు ప‌డింది. దీంతో అక్క‌డిక‌క్కడే పడిపోయింది.…

క్యాత‌న్‌ప‌ల్లి మున్సిప‌ల్ స‌మావేశం బ‌హిష్క‌రించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు

త‌మ‌కు ప్ర‌త్యేకంగా నిధులు ఇస్తామ‌ని ఇవ్వ‌డం లేద‌ని అందుకే తాము మున్సిప‌ల్ స‌మావేశం బాయ్‌కాట్ చేస్తున్న‌ట్లు ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు వెల్ల‌డించారు. శుక్ర‌వారం మంచిర్యాల జిల్లా క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ…

భైంసాలో ఆసుపత్రి సిబ్బందిపై ఓ వర్గం దాడి..

నిర్మ‌ల్ జిల్లా భైంసా ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ర‌క్త‌న‌మూనాలు సేక‌రిస్తున్న స‌మ‌యంలో మ‌హిళా రోగి చేయి ప‌ట్టుకున్నాడ‌ని ఆసుప‌త్రి సిబ్బందిపై దాడి చేశారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆ మ‌హిళ చేయి ప‌ట్టుకున్నాడ‌ని సిబ్బందిపై ఓ వర్గం…

నిర్మాణ ప‌నులు అడ్డుకున్న సింగ‌రేణి సెక్యూరిటీ

బెల్లంప‌ల్లిలో సింగ‌రేణి క్వార్ట‌ర్ వ‌ద్ద జ‌రుగుతున్న నిర్మాణం ప‌నుల‌ను ఆ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య పీఎ బీమాగౌడ్ భార్య గ‌డ్డం క‌ళ్యాణి పేరిట ఈ క్వార్ట‌ర్ కేటాయించారు. క‌ళ్యాణి బెల్లంప‌ల్లి మార్కెట్…

‘రాష్ట్రపత్ని’ వివాదం.. చిక్కుల్లో కాంగ్రెస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు... ఆ పార్టీని చిక్కుల్లో ప‌డేశాయి. అటు బీజేపీ ఈ వ్యాఖ్య‌ల‌పై పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళ‌న చేయ‌గా, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ…

కూలిన మిగ్ 21బైస‌న్ : ఇద్ద‌రు పైలెట్లు మృతి

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కి చెందిన మిగ్-21 బైసన్ విమానం రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా భీమ్రా (భీమ్డా) గ్రామంలో కూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఫైటర్ జెట్‌లోని పైలట్లిద్దరూ ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ లోకబంధు యాదవ్ ధృవీకరించారు.…

దిగ‌బ‌డిన క‌లెక్ట‌ర్ వాహ‌నం

మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌ర్ భారతి హోళీకేరీ వాహ‌నం బుర‌ద‌లో దిగ‌బ‌డింది. గురువారం ఆమె ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా నెన్న‌ల మండ‌లంలో ప‌ర్య‌టించారు. ఘ‌న్‌పూర్‌, గొల్ల‌ప‌ల్లి గ్రామాలకు వెళ్లారు. ఘ‌న్‌పూర్ గ్రామానికి చేరుకున్న ఆమె…

బోథ్ ఎంపీపీపై అట్రాసిటీ కేసు న‌మోదు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ తులా శ్రీ‌నివాస్‌పై అట్రాసిటీ కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న‌పై మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ భోజ‌న్న త‌న‌ను కులం పేరుతో దూషించాడ‌ని, కొట్టేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు…