ఉట్నూరు వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి
ఉట్నూర్ మండలం షాంపూర్ పంచాయతీ పరిధిలోని గోదారిగూడ సమీపంలో ఆటో చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు నిర్మల్ జిల్లా భైంసా మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. హాస్టళ్లలో…