అసిఫాబాద్ జైలు నుండి ఖైదీ పరారీ
కుమ్రంభీం ఆసిఫాబాద్ : అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ నుండి ఓ ఖైదీ పరారయ్యాడు. అధికారుల కళ్లుగప్పి తప్పించుకోపోయిన అతడి కోసం గాలిస్తున్నారు. కుమ్రం రాజేష్ (38) అనే ఖైదీ పరారయినట్లు గుర్తించారు. రౌటసంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని…