కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు

మంచిర్యాల : కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లను తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ పాఠ‌శాల‌లో మన ఊరు - మన బడి కింద రూ. 17 లక్షలతో ప‌నుల‌కు…

భార‌త్‌ను నిర్దేశిందే ద‌మ్మెవ‌రికీ లేదు..

‘భార‌త్‌ను నిర్దేశించే ద‌మ్మెవ‌రికీ లేదు... ఏ అగ్ర‌రారాజ్యం భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. ఇతరుల కంటే భారత్‌ గురించి నాకే ఎక్కువ తెలుసు. ఏ ‘సూపర్‌ పవర్‌’భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. దానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్‌…

సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే

మంచిర్యాల : రాష్ట్రపతి ఉత్తర్వులను అనుస‌రించి సింగరేణి సంస్థలో ఇకపై జరగనున్న ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్‌ శాతాన్ని పెంచడానికి సింగ‌రేణి బోర్డు అంగీకారం తెలిపింది. హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో శుక్రవారం జరిగిన 561వ సింగరేణి…

కేసీఆర్ నువ్వు కుర్చీ లేకుండా బ‌త‌క‌లేవు

కాగ‌జ్‌న‌గ‌ర్ : కేసీఆర్ నువ్వు కుర్చీ లేకుండా బ‌తుక‌లేవు.. అధికారం లేకుండా నీ కుటుంబం బ‌తుక‌లేదు.. ఎందుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావ్ స‌మాధానం చెప్పాల‌ని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ప్ర‌శ్నించారు.…

ఆసుప‌త్రుల్లో కొన‌సాగుతున్న త‌నిఖీలు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని ప‌లు ఆసుప‌త్రుల్లో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ భార‌తీ హోళీకేరీ ఆదేశాల‌తో జిల్లాలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్వ‌హిస్తున్న ఆసుప‌త్రులు, ల్యాబ్‌ల్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. గురువారం 19…

పోరాటం త‌ప్ప మ‌రో మార్గం లేదు

సింగ‌రేణిని కాపాడుకునేందుకు పోరాటం త‌ప్ప మ‌రోమార్గం లేద‌ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల.కీర్తిరెడ్డి స్ప‌ష్టం చేశారు. భూపాల‌ప‌ల్లి ఏరియాలో ఆందోళ‌న‌లో భాగంగా కేటీకే1 ఇంక్లైన్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ఈ…

ఆలయంలో అపచారం..

ఏకంగా దేవాల‌యం క్యాంటీన్‌లో మాంసాహారం వండ‌టం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్‌లో మాంసాహారం వండటం వివాదాస్పదంగా మారింది. నిత్యం ఆలయానికి వచ్చే…

ప్రాణం తీసిన వాట్స‌ప్ స్టేటస్..

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి వాట్స‌ప్ స్టేట‌స్ కార‌ణ‌మ‌ని స‌మాచారం. కొమ్ముగూడెం కు చెందిన యువతి హైదరాబాదులో పాలిటెక్నిక్ చదువుతోంది. ఉగాది పండక్కి సొంత ఊరికి వచ్చి ఊరిలోనే ఉంటోంది.…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. మంచిర్యాల‌లో ఆసుప‌త్రుల‌పై వేటు

మంచిర్యాల : నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డ‌స్తున్న ఆసుప‌త్రుల‌పై వేటు వేస్తూ మంచిర్యాల జిల్లా అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు జిల్లాలో ఐదు బృందాలు జిల్లాలోని ప‌లు ఆసుప‌త్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంట‌ర్ల‌పై దాడులు నిర్వ‌హించారు.…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా..

మంచిర్యాల : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అయితే, కరోనా నేపథ్యంలో, ఇతర కారణాల వల్ల తిరిగి సామాన్య జనం ప్రైవేటు ఆసుపత్రుల…