కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మంచిర్యాల : కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ పాఠశాలలో మన ఊరు - మన బడి కింద రూ. 17 లక్షలతో పనులకు…