బాధిత మ‌హిళ‌ల‌కు అండ‌గా స‌ఖి

మంచిర్యాల : సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు అండ‌గా స‌ఖి కేంద్రం ఉంటుంద‌ని లీగల్ కౌన్సిలర్ శైల‌జ‌ అన్నారు. తాండూరు మండ‌లం బోయ‌ప‌ల్లి, ద్వారకాపూర్‌లో స‌ఖి కేంద్రంపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సఖి…

వైభవంగా ఆంజనేయస్వామికి అభిషేకం

తాండూరు మండలం మాదారం టౌన్షిప్ శ్రీకోదండ రామాలయంలో గురువారం ఆంజనేయస్వామికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. వేద పండితుడు, ఆలయ అర్చకులు ముద్దు అవధూత శర్మ ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములతో అభిషేకం, ఆకు పూజ, అష్టోత్తరం పూజ కార్యక్రమం జరిపించారు.…

పాపం పోలీసులు..

హైదరాబాద్‌ భోలక్‌పూర్‌లో ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా బెదిరింపులు, అరెస్టు ఘటన మరవకముందే పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి పాతబస్తీలో తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది.. ఇక్కడ ఇలాగే జరుగుతుందని.. ఏం…

వ‌రి రైతుకు ఉరేస్తున్న‌రు..

మంచిర్యాల : కేంద్ర ప్ర‌భుత్వం వ‌రి రైతుకు ఉరేస్తున్న‌ద‌ని, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్న‌ద‌ని ప్ర‌భుత్వ విప్‌, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. మంచిర్యాల జిల్లా…

మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా శ్రీ‌రాంపూర్ ఆర్‌కే 6 ప్రాంతంలో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. జాతీయ ర‌హ‌దారి 363 విస్త‌ర‌ణలో భాగంగా ఈ ప్రాంతంలో రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు క‌లిసి ఇండ్ల‌ను కూల్చివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స్థానికులు…

అంబేద్క‌ర్ యువ‌జ‌న సంఘం క‌మిటీ ఎన్నిక‌

అంబేద్క‌ర్ 131 జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించేందుకు అంబేద్క‌ర్ యువ‌జ‌న సంఘం క‌మిటీ ఎన్నుకున్నారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్ క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు వారు వెల్ల‌డించారు. ఈ క‌మిటీ అధ్య‌క్షుడిగా దుర్గం అశోక్ కుమార్‌, ప్ర‌ధాన…

మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌ను వేధించ‌డం స‌రికాదు..

హైద‌రాబాద్: సోష‌ల్ మీడియా సాధ‌నాలు సామాజిక వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు వేదిక‌లుగా మార‌డం దారుణ‌మ‌ని రాష్ట్ర ఐటీ శాఖ‌ కేటీఆర్ ట్వీట్ చేశారు. అది కూడా గౌర‌వ‌నీయులైన జ‌ర్న‌లిస్టుల‌ను అవ‌మానించ‌డం స‌రికాద‌న్నారు కేటీఆర్. జ‌ర్న‌లిస్టుల‌ను…

ఖరారైన నీట్ 2022 పరీక్ష తేదీ..

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతియేటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు నిర్వహిస్తుంటోంది. ఈ ఏడాది అంటే 2022 నీట్ పరీక్షల ఎప్పుడు నిర్వహించేది షెడ్యూల్‌ను ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా జేఈఈ…

జేఈఈ మెయిన్ మ‌రోసారి వాయిదా

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేసింది ఎన్టీఏ… ఏప్రిల్‌లో జరగాల్సిన మొదటి విడత జేఈఈ…

గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ నిర్ణయం

గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో మార్పులు చేయడానికి స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఫైల్ సిద్ధం చేసింది. ప్రగతి భవన్ కు…