బాధిత మహిళలకు అండగా సఖి
మంచిర్యాల : సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు అండగా సఖి కేంద్రం ఉంటుందని లీగల్ కౌన్సిలర్ శైలజ అన్నారు. తాండూరు మండలం బోయపల్లి, ద్వారకాపూర్లో సఖి కేంద్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సఖి…