సింగరేణి మనుగడ కోసం పోరాటం
సింగరేణి మనుగడ కోసం పోరాటం చేస్తామని, కార్మికుల హక్కుల పరిరక్షణకు ఈ పోరుబాట పట్టినట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. భూపాలపల్లిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (BMS) బ్రాంచి కమిటీ,…