హిజాబ్ నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు..

విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ వేసుకోవ‌ద్ద‌నే వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం…

సింగ‌రేణిలో ఎగిరేది గులాబీ జెండానే

సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌ల్లో ఎగిరేది గులాబీ జెండానేన‌ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రావ్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం భూపాలపల్లి ఏరియాలో వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. స‌మావేశం అనంత‌రం ఆయ‌న ప్ర‌ధాన…

ఫ్లాష్.. ఫ్లాష్.. సింగరేణి పాలిటెక్నిక్ విద్యార్థులకు అస్వస్థత

మంచిర్యాల సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో పలువురు విద్యార్థులకు అస్వస్థత. కలుషిత నీరు తాగడం వల్లే అనారోగ్యం పాలయినట్లు అనుమానాలు.. దాదాపు 18 మంది విద్యార్థులకు అస్వస్థత. విద్యార్థులని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. పైప్లైన్ పాడయిందని వారం…

జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు..

జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తూ నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ ప‌రీక్ష‌లు జరగాల్సి ఉంది. అయితే.. వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ ఆయా తేదీల్లో…

ముఖ్య‌మంత్రి కోసం మృత్యుంజ‌య‌ హోమం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆకాంక్షించారు. ముఖ్య‌మంత్రి ఆరోగ్యం కోసం మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస ప్రాంగణంలో…

సింగ‌రేణిలో స‌మ్మె సైర‌న్

సింగ‌రేణిలో కార్మిక సంఘాలు మ‌రోమారు స‌మ్మెకు సిద్ధం అవుతున్నాయి. దేశ‌వ్యాప్త స‌మ్మెలో భాగంగా సింగ‌రేణిలో సైతం స‌మ్మె చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కార్మిక సంఘాలు సోమవారం ఉదయం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించాయి. ఏఐటీయూసీ,…

ఫ్లాష్.. ఫ్లాష్.. తహసీల్దార్ కార్యాలయంలో హత్య

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసిల్దార్ కార్యాలయంలో హత్య జరిగింది. అక్కడే రాత్రి విధులు నిర్వహిస్తున్న విఆర్ఏ దుర్గం బాపును గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి చంపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని…

అప్పుడు చెల్ల‌ని రూపాయి.. ఇప్పుడు చెల్లుతుందా..?

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అనేది మా యూనియ‌న్‌లో లేదు... బైలాస్ మార్చితే త‌ప్ప ఆ ప‌ద‌వికి అస‌లు విలువే లేదు. కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య కేవ‌లం టీబీజీకేఎస్ యూనియ‌న్‌లో స‌భ్యుడు మాత్ర‌మే... ఇది తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత కెంగ‌ర్ల…

ప్రాణహిత పుష్కారాలకు నిధులు ఇవ్వండి

త్వరలో ప్రాణహిత పుష్కారాలు జరగనున్న నేపథ్యంలో నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. శనివారం నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల నిధుల విషయమై అసెంబ్లీ వేదికగా సంబంధిత శాఖల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏప్రిల్ 13 నుంచి 24…

మంచిర్యాల పేరు నిల‌బెట్టాలి..

మంచిర్యాల‌కు మంచిపేరు ఉంద‌ని దానిని నిల‌బెట్టాల‌ని హైకోర్టు జ‌స్టిస్ ల‌క్ష్మణ్ అన్నారు. ఆయ‌న ఆదివారం ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు (ఫోక్సో) ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసుల‌నే స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని…