మంచిర్యాల ఆసుపత్రుల్లో మరణమృదంగం
మంచిర్యాల:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరణ మృదంగం మోగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆసుపత్రుల్లో జరుగుతున్న మరణాల పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల…