అలా ఎలా లాక్కు వ‌స్తారు…?

ఒక బాధ్య‌త గ‌ల ఎంపీని ఇంట్లో నుంచి బయటకు గుంజుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని కరీంనగర్ సీపీపై జాతీయ జెసీ కమిషన్ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పట్ల అనుచిత ప్రవర్తన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేపథ్యంలో గురువారం…

రేప‌టి నుంచి ఫీవ‌ర్ స‌ర్వే

తెలంగాణ వ్యాప్తంగా రేప‌టి నుంచి ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌రావు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా…

26 త‌ర్వాత భ‌విష్య‌త్ ఏంటి…?

మంచిర్యాల : మ‌ంచో... చెడో... ఆయ‌న పేరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో, నేత‌ల్లో నానుతూ ఉంటుంది. నిత్యం అస‌మ్మ‌తి నేత‌గా ఆయ‌న‌కు ముద్ర ఉంది. పార్టీ ప‌రంగా ఏదో ఒక వివాదంలో ఉండే ఆయ‌న ఇప్పుడు మ‌రో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ఈ నెల 26 త‌ర్వాత…

శబరిమల స‌న్నిధానం వ‌ద్ద పేలుడు పదార్ధాల కలకలం

కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయానికి సమీపంలో పేలుడు పదార్ధాలు కలకలం రేపాయి. తిరువాభపురం ఊరేగింపు తిరుగు పయనయం కావడానికి కొద్ది గంటల ముందే వంతెన కింద పేలుడు పదార్ధాలు లభ్యమయ్యాయి. ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ‌బ‌రిమ‌ల‌కు సమీపంలో పేలుడు…

ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోకండి

మంచిర్యాల : ఐసీడీఎస్ సూప‌ర్‌వైజ‌ర్ల‌కు పోస్టుల విష‌యంలో ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని మంచిర్యాల జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి స్ప‌ష్టం చేశారు. అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగాల…

ఆన్లైన్ పెళ్లి.. అతిథుల ఇంటికి భోజనం..

కరోనా మహమ్మారి పుణ్యమాని ధూంధాంగా పెళ్లి చేసుకునే రోజులు పోయాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు ఆంక్షలు కఠినం చేశాయి. పెళ్లిళ్లకు హాజరయ్యే అతిధుల సంఖ్యపై పరిమితి విధించడంతో దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలోనే పెళ్లిళ్లు…

బీజేపీ విరాళాల సేక‌ర‌ణ‌

మంచిర్యాల : భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్టీ నిధి కోసం విరాళాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభించారు. మంగ‌ళ‌వారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నమో యాప్ ద్వారా ప్రతి బిజెపి కార్యకర్త…

వివాదస్పద భూమిలో పనులు అడ్డగింత

మంచిర్యాల : బీమారం మండలంలోని పోతన్ ప‌ల్లి శివారు ప్రాంతంలో వివాదస్పద భూమిలో మంగ‌ళ‌వారం అటవీశాఖ అధికారులు స్ట్రెంచ్ వేస్తుండగా మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యక్తులు అడ్డుకున్నారు. గొల్లవాగు ప్రాజెక్ట్ కింద‌ 30 ఎకరాల భూమి ఉండటంతో దానిని…

ఒక‌రి మృత‌దేహం వెలికితీత‌.. కొన‌సాగుతున్న గాలింపు

మంచిర్యాల: కోట‌ప‌ల్లి మండ‌లం ఆలుగామ వ‌ద్ద ప్రాణహితలో ముగ్గురు విద్యార్థులు గ‌ల్లంతైన ఘ‌ట‌న‌లో మంగ‌ళ‌వారం ఒక విద్యార్థి మృత‌దేహాన్ని గుర్తించారు. తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విజ‌యేంద్ర‌సాయి మృత‌దేహాన్ని వెలికితీసిన‌ట్లు గాలింపు బృంందాలు…

కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు

సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ పర్యటన రద్దయింది. కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ ప్రగతిభవన్‌ వేదికగా సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మంత్రివర్గ సమావేశాల నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో కరోనా…