మూడో దశ కట్టడికి చర్యలు

సింగరేణిలో కరోనా కట్టడికి అన్ని ఏరియాలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించొద్దని సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్, డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) బలరామ్ జీఎంలను ఆదేశించారు. సోమవారం వారు వీడియో కాన్ఫరెన్స్…

పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం పోరాటం

మంచిర్యాల : ప్రభుత్వం కరోన నిబంధనల పేరుతో సెలవులు పొడగించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం చేప‌ట్టారు. పాఠశాలల సెలవులను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.…

రేపు కేసీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న

వ‌రంగ‌ల్ : అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సిఎం కేసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

ప్రాణహితలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు

మంచిర్యాల: ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు సాయి , కృష్ణ , రాకేష్ గా గుర్తింపు. కోటపల్లి మండలం ఆల్గాం సమీపంలో ప్రాణహిత లో ఈతకు దిగి గల్లంతు. సంక్రాంతి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన…

ఆప‌త్కాలంలో ఆప‌ద్భందువులా…

హైద‌రాబాద్ : అత‌ను వారికి ఎవ‌రికీ ఏమీ కాడు... కానీ వారికి స‌మ‌యానికి భోజ‌నం అందిస్తాడు. క‌రోనా బారిన ప‌డిన వారికి ఆయ‌న ఆప‌ద్భందువులా నిలుస్తున్న‌డు... త‌న సొంత ఖ‌ర్చుల‌తో వంద‌లాది మంది క‌రోనా పేషెంట్ల‌కు భోజ‌నం అందిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్…

ఆ బాటిల్ ఖరీదు 4 కోట్లు

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. విస్కీ విషయంలో ఈ మాట సరిగ్గా సరిపోతుంది. విస్కీ ఎంత ఓల్డ్ స్టాక్ అయితే అంత డిమాండ్ ఉంటుంది. టర్కీలో ఒక విస్కీ బాటిల్ కోసం జరిగిన వేలం అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో…

పొట్టేలు తల అనుకుని…

పొట్టేలు అనుకుని యువకుని తల నరికిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె లో కలకలం రేపింది.మదనపల్లె మండలం వలసపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు…

ఆ కార్మిక సంఘాలు దొందూ దొందే

మంచిర్యాల - సింగరేణిలో గుర్తింపు సంఘం అయిన టీబీజీకేఎస్‌, ప్రాతినిథ్య సంఘ‌మైన ఏఐటీయూసీ రెండూ ఒక‌టేన‌ని ఐఎన్‌టీయూసీ నేత‌లు దుయ్య‌బట్టారు. మ‌ద‌మ‌ర్రిలో ఐఎన్‌టీయూసీ కార్య‌క‌ర్త‌ల స‌న్నాహాక స‌మావేశానికి కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి…

పేకాట స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఆర్.పి రోడ్ లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. ఈ సంద‌ర్భంగా ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు చేశారు. 73,070/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.…

ఉత్సాహానికి వ‌య‌స్సు అడ్డురాలేదు

ఉత్సాహం ఉండే చాలు... అది ప‌ద‌హారేళ్లు... అర‌వై ఏండ్లు అయినా తేడా ఉండ‌దు. ఆ ఉత్సాహ‌మే ఈ అవ్వ‌ల్లో ఉంది. త‌మ వ‌య‌స్సు ముఖ్యం కాదు.. సంస్కృతి, సంప్ర‌దాయాలు అంటూ ముందుకు వ‌చ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా…