వైకుంఠ ఏకాద‌శికి రూ. 26.61 కోట్ల ఆదాయం

తిరుమ‌ల : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. 3.79 ల‌క్షల మంది భక్తుల‌కు తిరుమల స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించినట్లు టీటీడీ అధికారులు…

నేటి నుంచి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం సోమవారం నుంచి టీశాట్ ద్వారా డిజిటల్‌ పాఠాలను విద్యాశాఖ ప్రసారం చేయనుంది. 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో టీవీ పాఠాలను ప్రసారం చేయాలని…

అరుదైన చికిత్స‌… చిన్నారికి పున‌ర్జ‌న‌

మంచిర్యాల : కొన ఊపిరితో ఉన్న పాప‌కు అరుదైన చికిత్స అందించి కాపాడారు మంచిర్యాల వైద్యులు ప్రయాణంలోనే ప్రాణాలు పోవాల్సిన చిన్నారికి వైద్యం అందించి శ‌భాష్ అనిపించుకుంటున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న మహమ్మద్ రిఫిక్ కుటుంబం ఢిల్లీ…

మ‌న‌స్థాపంతో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

మంచిర్యాల : పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే క‌నీసం ప‌ట్టించుకోక‌పోగా, త‌మ‌పైనే కేసు పెడ‌తామ‌ని బెదిరించ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన వ్య‌క్తి ఒక‌రు మంచిర్యాల జిల్లా నెన్న‌ల మండలంలో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌స్తుతం అత‌ను మంచిర్యాల…

మ‌రో కొత్త న్యూస్ ఛాన‌ల్

ఇప్పుడు అంతా డిజిట‌ల్ మ‌యం అయిన నేప‌థ్యంలో జీ నెట్‌వ‌ర్క్ నుంచి మ‌రో ఛాన‌ల్ రాబోతోంది. ఇప్ప‌టికే దానికి సంబంధించి ప‌నులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల 25న జీ నెట్‌వ‌ర్క్ చైర్మ‌న్ చేతుల మీదుగా నాలుగు భాష‌ల్లో ఛాన‌ళ్ల‌ను ప్రారంభించనున్నారు.…

జాతరకు ముందే జన సంద్రం

మేడారం : జాత‌ర స‌మ‌యంలో పెద్ద సంఖ్య‌లో జ‌నం త‌ర‌లివ‌స్తార‌నే ఉద్దేశంతో.. ముందుగానే భ‌క్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో జంప‌న్న‌వాగులో పుణ్య‌స్నానాలు ఆచ‌రించి మేడారంలో పెద్ద ఎత్తున భ‌క్తులు…

స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ మ‌న‌మ్మాయే..

ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చినా... త‌న మాతృసంస్థ‌లోనే చేయాల‌నే సంక‌ల్పం. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర్చుకుంది. రాష్ట్రంలోనే అత్య‌ధిక మార్కుల‌తో ఉద్యోగం సంపాదించుకున్న వేముల శ్రీ‌ల‌త‌పై ప్ర‌త్యేక క‌థ‌నం... ముల…

‘అఖండ’ చూడండి.. బాలకృష్ణని క‌ల‌వండి

బాలకృష్ణ ‘అఖండ’ సినిమా భారీ విజయం సాధించింది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. మంచి కలెక్షన్స్ సైతం రాబట్టింది. ఇలాంటి కరోనా టైంలో ఇంత భారీ విజయం సాధించడం…

రైలు ఆల‌స్యం.. రూ.1.36 ల‌క్ష‌ల‌ పరిహారం

ఓ రైలు ఆల‌స్యంగా న‌డిచినందుకు రైల్వే శాఖ ఏకంగా రూ. 1.36 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించింది. వివ‌రాల్లోకి వెళితే.. చ‌లి కాలం సందర్భంగా యూపీలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం తేజస్ రైలు…

మహిళల కోసం ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ

పొదుపు చేయాలంటే ఎక్కువ మంది చూసేది ఎల్ఐసీ వైపు. మంచి రాబడి అందించే సురక్షిత పాలసీలను అందిస్తుంది ఈ సంస్థ‌. మ‌హిళ‌ల కోసం ఎల్ఐసీ ఓ ప్ర‌త్యేక పాల‌సీ అందిస్తోంది. ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ తెచ్చింది. మహిళలు తక్కువ పెట్టుబడితో లక్షల రూపాయలను…