వైకుంఠ ఏకాదశికి రూ. 26.61 కోట్ల ఆదాయం
తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. 3.79 లక్షల మంది భక్తులకు తిరుమల స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించినట్లు టీటీడీ అధికారులు…