సమస్యల పరిష్కారంలో టీబీజీకేఎస్ విఫలం
మంచిర్యాల - తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచినా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయి విఫలమయ్యిందని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్బోర్డు సభ్యుడు రియాజ్ అహ్మద్ మండిపడ్డారు. ఆయన బెల్లంపల్లి ఏరియా గోలేటి…