లక్షలాది మందికి స్ఫూర్తి

కోయగూడెం నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థిని కారం శ్రీలతకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెంకు చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో…

ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 10న పర్యటన చేపట్టనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు,…

తీన్మార్‌ మల్లన్నకు బెయిల్‌

హైదరాబాద్‌: తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌ చిలకలగూడ సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు రెండు నెలలకుపైనే ఆయన…

తెల్ల‌క‌ల్లు తాగేందుకు న‌కిలీ నోట్లు

ఆదిలాబాద్ నేరడిగొండ మండల కేంద్రంలో నకిలీ నోట్లు క‌ల‌క‌లం సృష్టించాయి. కొన్ని చోట్ల ఈ న‌కిలీ నోట్లు వెలుగుచూడటం వ్యాపారులను, ప్రజలను కలవరపెట్టింది. నేరడిగొండ మండల కేంద్రంలోని తెల్లకల్లు దుకాణంలో రూ.500 నోటును ఇచ్చి, ఓ వ్యక్తి కల్లు తాగినట్లు…

మేం క‌న్నెర్ర చేస్తే భ‌స్మ‌మే…

హైద‌రాబాద్ - తాము క‌న్నెర్ర చేస్తే భ‌స్మ‌మేన‌ని, బీజేపీ అంటే ఏమిటో చూపిస్తామ‌ని కేసీఆర్ నిజామాబాద్ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ట్విట‌ర్‌లో వీడియో విడుద‌ల చేశారు.…

తోటి జవాన్ పై కాల్పులు

తెలంగాణ సరిహద్దు రాష్ట్రం లో ఉన్న చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా మారాయిగూడెం లింగం పల్లి బేస్ క్యాంప్ లో కాల్పులు కలకలం రేపింది. జవాన్ తోటి జవాన్ల పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా మరో…

టీ ట్వంటీ నుంచి భార‌త్ అవుట్‌

టీ20 ప్రపంచ కప్ 2021 షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఈ టోర్నమెంట్‌లో టీమిండియా అతిపెద్ద పోటీదారుగా నిలిచింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలతో కూడిన జట్టు ప్రత్యర్థులకు దడ పుట్టిస్తుందని…

మోదీ నంబ‌ర్ 1

ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో మోదీ ముందు వరుసలో ఉన్నారు. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో సరి చూసుకుంటే ప్రధాని మోడీ టాప్‌ జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో మిగతా…

ట‌చ్ చేయండి.. నా ప‌వ‌ర్ తెలుస్తుంది…

త‌మ‌ది రైతు ప్ర‌భుత్వమ‌ని, రైతుల కోసం ఎన్నో చేశామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఆదివారం సాయంత్రం విలేక‌రుల‌తో మాట్లాడారు. రైతుల కోసం 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని.. ప్రపంచంలోనే ఎక్కడాలేని రైతుబంధు తీసుకువచ్చామని…