రైతులు అరిగోస పడుతున్నరు..
దేశంలో రైతులు అరిగోస పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఎరువుల ధరల పెంపు నేపథ్యంలో కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువుల…