పెరగనున్న బస్ చార్జీల వివరాలివే

అనుకున్నట్టే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.ఈ మేరకు సంస్థ నుండి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు పై ట్రాన్స్పోర్ట్ భవన్ లో ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ…

అనాథలు, పేదలకు సేవ చెయ్యండి

తన పుట్టినరోజు సోమవారం సందర్భంగా తాను నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంతరెడ్డి స్పష్టం చేశారు.తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం వెళ్తున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అనాథలు, పేదలకు తోచిన విధంగా సేవ…

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించండి

మంచిర్యాల// రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ…

అధిష్టానానికి అల్టిమేటం..

క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను పార్టీ నాయ‌క‌త్వం విస్మ‌రిస్తోంద‌ని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న శ‌నివారం మాట్లాడుతూ మొదటి నుంచి ఉత్తర తెలంగాణ కు కాంగ్రెస్ నాయకత్వం అన్యాయం చేస్తోందని ఆవేద‌న వ్య‌క్తం…

ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

మంచిర్యాల - ఆసంప‌ల్లి మ‌హేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఆయ‌న కోటపల్లి మండలం లోని బబ్బెరుచెలుకలో ఆసంపల్లి మహేష్ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి…

ఏడు నెలల్లో సింగరేణి టర్నోవర్ రూ.14,067 కోట్లు

సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏడు నెలల కాలంలో రూ. 14067 కోట్ల అమ్మకాలు జరిపి, రూ.868 కోట్ల లాభాలను ఆర్జించిందని సింగరేణి సంస్థ సీఅండ్ఏ ఎండి శ్రీధర్ వెల్లడించారు. సింగరేణి వ్యాప్త బొగ్గు గనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో నాలుగు…

చదువుతో పాటు ఆటలు కూడా అవసరం

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. మంచిర్యాల హైటెక్ సిటీలోని మంచిర్యాల క్లబ్లో నిర్వహించిన పోటీలకు ముఖ్యఅతిథిగా మంచిర్యాల ఏసిపి అఖిల్ మహాజన్ హాజరై…

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త

సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రేడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్బ్యా క్ ఒచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటిని…

కాంగ్రెస్‌లో మ‌ళ్లీ బెదిరింపు రాజ‌కీయాలు

మంచిర్యాల - కాంగ్రెస్ పార్టీలో మ‌ళ్లీ బెదిరింపు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొద‌ల‌య్యాక పాత సంప్ర‌దాయానికి మ‌ళ్లీ తెర లేచింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్‌రావు త‌న‌కు పార్టీలో ప్రాతినిథ్యం ద‌క్క‌డం లేద‌ని…

ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి

కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీ లతో పాటు గ్రామపంచాయతి ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే.ఈ మేరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కమలాపురం మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థిగా కొప్పోలి సలీల నామినేషన్ దాఖలు చేశారు. ఈ…