పెరగనున్న బస్ చార్జీల వివరాలివే
అనుకున్నట్టే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.ఈ మేరకు సంస్థ నుండి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు పై ట్రాన్స్పోర్ట్ భవన్ లో ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ…