అర‌ణ్య కాండ

మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కరోనా దాడి, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో పార్టీ అతలాకుతలమవుతోంది. మరోపక్క దండకారణ్యంపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు. కొంత కాలంగా అడవుల్లో జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే మావోయిస్టు పార్టీ తీవ్ర…

26 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. తగిలింది. ధనిరా తాలూకా గ్యారబట్టి అడవి ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్లో భారీగా మరణించిన మావోయిస్టులు. 26 మంది మావోయిస్టులు చనిపియారు. ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.…

మహారాష్ట్ర లో భారీ ఎన్‌ కౌంటర్‌…

మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. భీకర కాల్పుల్లో… ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.…

మద్యం మత్తులో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి హల్చల్

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ పాఠశాల ముందు ధర్నా చేపట్టిన విద్యార్థినిలు, మద్దతు…

మరోసారి తిరుమ‌ల ఘాట్ రోడ్డు మూసివేత

కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మ‌రోసారి మూతపడింది. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడను కూడా భక్తుడు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతోపాటు, రెండు ఘాట్‌ రోడ్లను మూసేయాల్సి వచ్చింది.తిరుమల కొండపై…

కరోన యోధులు అభినవ సైనికులు

ఆప‌ద ఏదైనా... అవ‌స‌రం ఏమున్నా... నేనున్నాంటూ ముందుకు వ‌స్తాడ‌త‌ను ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా, క‌న్నీళ్లు తుడిచేందుకు ముందు వ‌రుస‌లో ఉంటాడు. పేద‌ల‌కు అన్న‌దానం ద‌గ్గ‌ర నుంచి ఆప‌ద‌లో ఉన్న వారికి ర‌క్త‌దానం వ‌ర‌కు ఎన్నో ర‌కాలుగా సేవ‌లు చేస్తున్న…

మాట‌ల తూటాలు పేల్చిన ఈటెల

ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయాల‌ను సైతం బిజినెస్‌గా మార్చార‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న శుక్ర‌వారం శామీర్‌పేట‌లో ఆయ‌న నివాసంలో హుజూరాబాద్‌కు చెందిన కుల సంఘాల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

కొవిడ్ మరణ నిర్ధారణ కోసం త్రిసభ్య కమిటీ

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతో కొవిడ్-19 మరణ నిర్ధారణ కోసం జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో చైర్మన్ జిల్లా కలెక్టర్,…

గని ప్రమాద ఘటనలో ముగ్గురి సస్పెన్షన్..

శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ 3 & 3ఏ ఇంక్లైన్‌ గనిలో బుధవారం జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, తన ప్రాథమిక విచారణ లో బాధ్యులుగా గుర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు…

కేంద్రానికి ఘోరీ క‌డ‌తాం

రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రానికి ఘోరీ క‌డ‌దామ‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రం వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌నందుకు నిర‌స‌నగా చెన్నూరులో ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఆయ‌న మాట్లాడుతూ…