టీఆర్ ఎస్ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ వాయిదా

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది గులాబీ పార్టీ.. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభ మొదట ఈ నెల…

రైతుల క‌ల నెర‌వేరుస్తాం..

హైద‌రాబాద్ - రైతుల క‌ల నెర‌వేరుస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ అన్నారు. మంగ‌ళ‌వారం ఎర్రమంజిల్ లోని జలసౌధ భవనంలో ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్‌రావుతో స‌మావేశ‌మ‌య్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చెన్నూరు నియోజకవర్గానికి సాగునీరు అందించే చెన్నూరు…

మోదీ, కేసీఆర్ ఇద్ద‌రూ ఒక్క‌టే…

మోదీ, కేసీఆర్ ఇద్ద‌రూ ఒక్క‌టేన‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ కాంగ్రెస్ పని ఖతం అంటున్న కేసీఆర్ హుజురాబాద్ లో బీజేపీతో కలిసి తామే ఓడ‌గొట్టామ‌ని అన‌లేదా..? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ కు…

చ‌ర్చికి వ‌చ్చే మ‌హిళ‌లే అత‌ని టార్గెట్‌

న‌ల్గొండ‌లో నిత్య పెళ్లికొడుకు వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ కొట్టిస్తున్న ఓ వ్య‌క్తి మోసం వెలుగుచూడ‌టం సంచ‌ల‌నంగా మారింది. విలియ‌మ్స్ అనే వ్య‌క్తి చ‌ర్చిలో పియానో వాయిస్తూ జీవ‌నం…

పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణ‌లో చ‌లి తీవ్ర‌త క్ర‌మంగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్‌ జిల్లాల్లో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతున్నాయి. అటు ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు…

1130 ఉద్యోగాలు… వారికే ప్రాధాన్య‌త‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది కొత్తగా 1130 మంది గెస్ట్‌ లెక్చరర్లను నియమించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. నియామకాల్లో నెట్‌, పీహెచ్‌డీ ఉన్న వారికే తొలి ప్రాధాన్యమివ్వనున్నారు. పీజీ అర్హత గల వాళ్లను తీసుకునే…

అభినవ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

మంచిర్యాల - తాండూరు మండలం కత్తెర్లలో ఎనిమిది సంవత్సరాలుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలను సోమ‌వారం ప్రారంభించారు. అక్కడ ఉన్న 20 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రైవేటు విద్యావాలంటరీని మ‌ధ్యాహ్న భోజనం చపాతీ , గుడ్డు తో పాటు అరటి…

గట్టిగా మాట్లాడితే దేశద్రోహులా?

హైదరాబాద్ : తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బండి సంజయ్‌ సొల్లు పురాణం చెప్పారని సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. వరుసగా రెండోరోజూ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘మేము మద్దతిచ్చినప్పుడు దేశ ద్రోహులం కాదా? ఎవరు గట్టిగా…

లక్షలాది మందికి స్ఫూర్తి

కోయగూడెం నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థిని కారం శ్రీలతకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెంకు చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో…

ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 10న పర్యటన చేపట్టనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు,…