ఉత్తుత్తి పోలీస్ స్టేష‌న్‌

Fake Police Station:అది మారుమూల గ్రామంలో ఉన్న పోలీస్‌స్టేష‌న్.. ఆ ఎస్ఐ ఎప్ప‌టిక‌ప్పుడు అన్నింటిపై నిఘా పెట్టేవాడు. నిత్యం పెట్రోలింగ్‌, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాపై దాడులు కొన‌సాగేవి. వాహ‌న‌దారుల‌పై కేసులు, డ‌బ్బులు వ‌సూళ్లు న‌డిచేవి. కానీ, అస‌లు…

చెప్పేదొక‌టి… చేసేదొక‌టి..

Congress:"ఒక కుటుంబానికి ఒక్క‌టే టిక్కెట్టు.. ఒక వ్య‌క్తి.. ఒక ప‌ద‌వి అనే సూత్రాన్ని పాటించాలి.. కుటుంబంలోని మరొక సభ్యుడు రాజకీయంగా చురుకుగా ఉంటే, ఐదు సంవత్సరాల సంస్థాగత అనుభవం తర్వాత మాత్రమే వారిని టికెట్ కోసం పరిగణిస్తారు" 2022, మే 15…

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

Kommineni Srinivas Rao Arrested: సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు అరెస్ట్ అయ్యారు. ఆయనను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌ త‌ర‌లించారు. టీవీ చర్చా కార్యక్రమంలో అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను…

హక్కులను కాలరాస్తున్న సింగరేణి

Singareni:సింగరేణి విజిలెన్స్‌ అమాయక, నిజాయితీ గల ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. విజిలెన్స్ అధికారులు అసమంజసమైన…

రైతుల ఖాతాల్లో రూ. 345 కోట్లు జమ

రైతుల ఖాతాల్లో రూ. 345 కోట్లు జమ చేసిన‌ట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్ప‌ష్టం చేశారు. వ‌రిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు…

ద‌ళ స‌భ్యుడి నుంచి దండ‌కార‌ణ్యం దాకా…

Encounter: అడెల్లు అలియాస్ భాస్క‌ర్(Adellu alias Bhaskar) పోలీసుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన‌ పేరది. యువ‌త‌ను మావోయిస్టు పార్టీ వైపు ఆక‌ర్షించ‌డం, పార్టీకి పెద్ద ఎత్తున నిధులు స‌మ‌కూర్చ‌డంలో అందె వేసిన చేయి.. ఎన్నోసార్లు ఎన్‌కౌంట‌ర్…

చీనాబ్ రైల్వే బ్రిడ్జి జాతికి అంకితం చేసిన మోదీ

Modi: ప్ర‌పంచ‌లోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని మోదీ జాతికి అంకితం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) ఈ చీనాబ్‌ బ్రిడ్జ్…

నిర్మల్ లో ఏసీబీ ట్రాప్.. ఆర్ఐ అరెస్ట్

ACB TRAP: నిర్మల్ జిల్లా కేంద్రంలోనీ నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటి నంబర్ల కోసం డబ్బులు తీసుకుంటుండగా ముసిపల్ అధికారితో పాటు, ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ పట్టణంలో…

ఫోన్‌పే ద్వారా లంచం

ACB:మంచిర్యాల జిల్లాలో భూమి స‌ర్వే చేయ‌డానికి లంచం తీసుకోవ‌డ‌మే కాకుండా, ఇంకా డ‌బ్బులు కావాల‌ని డిమాండ్ చేసిన స‌ర్వేయ‌ర్‌ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆమెపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.. వివ‌రాల్లోకి వెళితే.. త‌న భూమి…

ఫోన్‌పేలో లంచం

ACB: మంచిర్యాల జిల్లాలో భూమి స‌ర్వే చేయ‌డానికి లంచం తీసుకోవ‌డ‌మే కాకుండా, ఇంకా డ‌బ్బులు కావాల‌ని డిమాండ్ చేసిన స‌ర్వేయ‌ర్‌ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆమెపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.. వివ‌రాల్లోకి వెళితే.. త‌న భూమి…