Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఉత్పత్తితోనే సింగరేణి మనుగడ
Singareni: అనుకున్న లక్ష్యాలను చేరుకుని సింగరేణి మనుగడకు సహకరించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులను, ఓపెన్కాస్టులను సందర్శించి కార్మికులతో నేరుగా మాట్లాడారు.…
టీటీడీలో ఇక వాట్సప్ సేవలు
WhatsApp Services in TTD : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సులువైన సేవలు అందించే దిశగా మరో ముందడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఇప్పుడు నిత్యవసరంగా మారిన వాట్సాప్ ద్వారా దైవ దర్శనం సులభతరం చేసేందుకు నిర్ణయం…
ఆ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టులు..?
Telangana Maoists in Chhattisgarh encounter..? ఇంద్రావతి ఎన్కౌంటర్ లో తెలంగాణ మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీకి చెందిన అగ్రనాయకత్వం సమావేశం అయ్యారని నిఘా వర్గాల సమాచారంతో చత్తీస్ఘడ్ బలగాలు…
మాదారం అడవుల్లోకి..
Tiger: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి మాదారం అడవుల్లోకి ప్రవేశించింది. కన్నాల-బుగ్గ అటవీప్రాంతంతో పాటు కాసిపేట వైపు సంచరించిన ఈ పులి కన్నాల అడవుల మీదుగా మాదారం బీట్ వైపు అధికారులు వెల్లడించారు.…
ఇద్దరు జవాన్లు.. 12 మంది మావోయిస్టుల మృతి
Chhattisgarh Encounter : ఈ మధ్య కాలంలో వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆదివారం ఉదయం చత్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల…
15 రాష్ట్రాల్లో బీజేపీ పాగా
BJP has won in 15 states: ఢిల్లీలో బీజేపీ విజయం ఆ పార్టీకి ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరపడి కాషాయ పార్టీ విజయ దుంధుబి మోగించింది. పదకొండు సంవత్సరాల్లో ఎన్నో విజయాలు…
42 కోట్ల మంది పుణ్యస్నానాలు
Maha Kumbh mela: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్మాత్మిక వేడుక, ఈ భూమి మీదే అత్యధిక మంది జనాలు తరలి వచ్చే మహా కుంభమేళా 2025 (Maha Kumbh mela)కు భారీగా జనం తరలివస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు…
ముచ్చటగా మూడోసారి డకౌట్
Congress Duck Out: 0.... 0.... 0.... వరుసగా మూడు సున్నాలు.. ఇదీ ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) కాంగ్రెస్ పార్టీ దుస్థితి. దాదాపు 15 ఏండ్ల పాటు హస్తినాపురిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ కనీసం…
మీ సేవలో దరఖాస్తుల ప్రక్రియ నిలిపివేత
Telangana: కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవ కేంద్రాల దరఖాస్తులు స్వీకరించాలని భావించిన ప్రభుత్వం దానిని నిలిపివేసింది. మీసేవ కేంద్రాల ద్వారా ప్రస్తుతం దరఖాస్తులు తీసుకోవద్దని…
రేపటి నుంచి భాగ్యనగర్ రద్దు
ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకు భాగ్యనగర్ తో పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాజీపేట - విజయవాడ సెక్షన్లోని ఖమ్మం స్టేషన్లో నాన్-ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఫిబ్రవరి 10 నుంచి 21 వ పలు రైళ్లను రద్దు…