Browsing Category

తాజా వార్తలు

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

Head constable died of heart attack: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృత్యువాతప‌డిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది. చెన్నూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఎస్‌పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య (55 )…

తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగుల‌ హల్చల్..!

Telangana Secretariat:తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగుల‌ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. సచివాలయంలో ఒక వ్యక్తి ఫేక్ ఐడీతో దొరికాడు. తను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టాడు. నకిలీ ఉద్యోగి కదలికలు…

ఇస్రో సెంచ‌రీ

ISRO : ఇస్రో (ISRO) వందో రాకెట్ ప్రయోగం విజ‌య‌వంతం అయ్యింది. తిరుపతిలోని శ్రీహరి కోట వేదికగా జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15 (GSLV F15) రాకెట్‌ను ప్రయోగించారు. ఉదయం 6:23 గంటలకు నిప్పులు చిమ్ముతూ ఈ రాకెట్ ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నింగిలోకి…

సుప్రీం కోర్టులో చంద్ర‌బాబుకు భారీ ఊర‌ట‌

AP Chief Minister Nara Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కూటమి ప్రభుత్వానికి సారధిగా ఉన్న చంద్రబాబుపై గతంలో వైసీపీ హయాంలో సీఐడీ నమోదు చేసిన కేసుల్ని సీబీఐకి బదలాయించాలంటూ…

పంచాయ‌తీ ఎన్నిక‌లు అప్పుడే…

Local body elections in Telangana: తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి..? ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌వా..? మ‌రి ఇంకెప్పుడు..? అస‌లు ఈ ఎన్నిక‌లు ఏం అడ్డు వ‌స్తోంది.. ప్ర‌భుత్వం ఏం ఆలోచిస్తోంది... ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కులు ఏం…

వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

Indiramma Atmiya Bharosa: తెలంగాణ హైకోర్టులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. పురపాలికల్లో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం డబ్బులు ఇవ్వడం లేదని నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్…

ఘోర ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

Warangal: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ లారీ ఆటోలపై దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు రోడ్డు పక్కనే ఉన్న ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఏడుగురు వ్యక్తులు…

10 కోట్ల మంది పుణ్య‌స్నానాలు

Mahakumbhamela: వణికించే చలి, దట్టమైన పొగమంచు ఇవేవీ లెక్కచేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ…

బ‌ద్నామ్ చేసేందుకు కుట్ర‌

Congress: రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావుని బ‌ద్నామ్ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర ప‌న్నుతున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నంనూర్ లో ప్రభుత్వ ఫించన్ తీసుకున్న లబ్దిదారులు…

నువ్వు లేకున్నా మేమున్నాం మిత్రమా..

Friends who helped the friend's family financially: త‌మ‌తో చ‌దువుకున్న స్నేహితురాలు మృతి చెందింది. అస‌లే పేద కుటుంబం. ఆమెకు ఓ పాప ఉంది. త‌ను ప్ర‌భుత్వ హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకుంటోంది. దీంతో ఆ కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డాల‌ని భావించారు…