Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బ్రేకింగ్ – మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని
A student who lost a fight with death: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి(Food poisoning) గురై కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది.
అక్టోబర్…
ముత్తూట్ మనీ సిబ్బంది నిర్వాకం.. బాధితుడి లబోదిబో
Muthoot money: ముత్తూట్ మనీ సిబ్బంది చేసిన నిర్వాకం బాధితున్ని ఆందోళనకు గురి చేస్తో్ంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ముత్తూట్ మనీలో నెన్నల మండలం మైలారానికి చెందిన కౌటారపు…
మహారాష్ట్ర వెళ్లిపోయిన జానీ
Tiger: ఆడ తోడు కోసం తపించింది... నెల రోజుల్లో 350 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసింది. అయినా తోడు లేకపోవడంతో ఆ పులి వెనుతిరిగింది. దాదాపు నెల రోజుల పాటు జానీ చేసిన ప్రేమ ప్రయాణం తెలంగాణలో ముగిసినట్లేనని అధికారులు చెబుతున్నారు.…
భారీ ఎన్కౌంటర్.. మృతుల్లో అగ్రనేతలు
Encounter:ఛత్తీస్ఘడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో పది మంది…
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
ములుగు (Mulugu)జిల్లాలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేశారు. వాజేడు మండలానికి చెందిన ఇద్దరు గిరిజనుల్ని నరికి చంపారు. రమేష్ (Ramesh), అర్జున్ (Arjun) అనే ఇద్దర్ని హతమార్చినట్లుగా మావోయిస్టులు లేఖ వదిలివెళ్లారు. మావోయిస్టు…
స్మశానంలో అఘోరీ హల్చల్
Aghori Halchal in the cemetery:లేడీ అఘోరీ తాజాగా వరంగల్లో ప్రత్యక్షమైంది. అక్కడ ఒక స్మశానంలో అఘోరీ పూజలు చేసింది. రంగశాయిపేట బెస్తంచెరువు స్మశాన వాటికలో పూజలు నిర్వహించారు. శవాన్ని కాల్చిన స్థలంపై కూర్చొని పూజలు నిర్వహించారు. చుట్టూ…
టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు
TTD Board : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి మొదటిసారిగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (Chairman BR Naidu ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు రెండు,…
TBGKS డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సిరిశెట్టి
TBGKS:తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సిరిశెట్టి సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
తన నియామకం పట్ల ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి,…
రేవంత్రెడ్డి వాహనం తనిఖీ చేసిన పోలీసులు
Police checked Revanth Reddy’s vehicle : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆయన మహారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సందర్భంలో…
ఏబీవీపీ నేతల అరెస్ట్
ABVP: ఆందోళన చేస్తారనే సమాచారంతో పలువురు ఏబీవీపీ నేతలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటి (Basara IIIT)ముట్టడికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ పిలుపు ఇచ్చినట్లు సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నిర్మల్…