Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మాజీమంత్రి సెల్ నుంచి అశ్లీల చిత్రాలు
మాజీ మంత్రి గడ్డం వినోద్ సెల్ ఫోన్ నుంచి ఓ గ్రూపులో వచ్చిన అశ్లీల చిత్రాలు, ఓ ఫోటో కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి ఆయన సెల్ ఫోన్ నంబర్ తో సోషల్ మీడియా పోస్టు లు వైరల్ అయ్యాయి. పోర్న్వీడియోలు గ్రూపులో రావడంతో ఆ గ్రూపు సభ్యులు…
చిరకాల వాంఛ.. నెరవేరిన వేళ..
Chennur:చెన్నూరు ప్రాంత ప్రజల కలలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. దశబ్దాల చెన్నూరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. చెన్నూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అదేవిధంగా కోటపల్లి…
3 కోట్ల 17 లక్షల 17 వేల 389
Election Commission: తెలంగాణలో రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలోనే.. ఎన్నికల సంఘం తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించింది. మన రాష్ట్రంలో మూడు కోట్ల 17 లక్షల 17 వేల 389 ఓటర్లున్నట్టు ప్రకటించిన ఈసీ.. ప్రక్షాళనలో 22 లక్షల…
ఉద్యమకారుడి పాడె మోసిన విప్
Balka Suman: తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు మృత్యువాత పడటంతో ఆయన పాడె మోశారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఎరినాగుల మల్లికార్జున్ మంగళవారం అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన…
ఆత్మరక్షణలో అధికారపార్టీ
Mancharya Constituency: సాధారణంగానే అధికార పార్టీకి వ్యతిరేకత ఉంటుంది... అది మంచిర్యాల నియోజకవర్గంలో మరింత ఎక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ స్వయంకృతాపరాధమనే చెప్పాలి. తనకు ప్రతీ ఎన్నికల్లో…
బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
BSP First List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఈ జాబితా విడుదల చేశారు. మొత్తం 20 మందితో ఈ జాబితా విడుదలైంది. ఆర్ఎస్…
లక్ష్యం చేరుకోవాలే
Singareni: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన ఆరు నెలల కాలంలో లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి సీఅంండ్ ఎండీ ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు.మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి…
తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ
BJP: ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో తెలంగాణకు బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఓమారు ఇక్కడకు వచ్చి వెళ్లిన ప్రధానమంత్రి మోదీ ఈ రోజు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర…
NIA ఆకస్మిక దాడులు
NIA surprise raids: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో NIA ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులపై నిఘా పెట్టిన NIA తనిఖీలు చేస్తోంది. ఈ ఆకస్మిక సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. మానవహక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న…
రెండు రోజులు తిరుమల ఆలయం మూసివేత
Tirumala tirupati dēvasthānaṁ: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈనెల 28 రాత్రి 7.05 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. 29న ఉదయం 3.15 గంటలకు ఏకాంత శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులను…