Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పోలీసుల అదుపులో ఆ నలుగురు
Murder:మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ కేసులో పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో రాజీవ్నగర్ కాలనీకి చెందిన స్వప్న శ్రీ అనే మహిళను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ…
ఆరని కాష్టం… ఆరిజన్ వివాదం..
Mla Durgam Chinnayya: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సంబంధించిన ఆరిజన్ వివాదం అసలే సద్దుమణగడం లేదు. రావణకాష్టంలా అది మండుతూనే ఉంది. అలా మండుతూనే ఉంది అనేకంటే ఆరిజన్ నిర్వాహకులు దానిని ఆరనివ్వకుండా నిప్పు…
బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Singareni:సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 గనిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. గనిలోని మూడో సీమ్, 3 ఎస్పీ 2 డిస్ట్రిక్, 20వ లెవల్ వద్ద రూఫ్ ఫాల్ అయింది. ఈ…
దళిత బస్తీ భూమే హత్యకు కారణం
Murder: మంచిర్యాలలో మహిళ హత్య విషయంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దళిత బస్తీ కింద ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఆ మహిళను చంపింది…
చనిపోయిన బాలుడితో కేక్ కట్ చేయించారు
Kumurabhim Asifabad District: తెల్లవారితే పుట్టిన రోజు... కానీ, విధి వెక్కిరించింది. పదహారేళ్లు కూడా నిండని బాలున్ని ఓ వ్యాధి రూపంలో బలిగొంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చనిపోయిన తన కొడుకు శవంతోనే కేక్ కటింగ్ చేయించి…
వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృత్యువాత
Boy dies after being attacked by stray dogs: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృత్యువాత పడ్డాడు. హన్మకొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తర ప్రదేశ్కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు…
ఎమ్మెల్యే పేరిట హైదరాబాద్ లో ఫ్లెక్సీలు
BRS: డైరీ వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను వివాదం వీడటం లేదు. చిన్నయ్య తమ వద్ద డబ్బులు వసూలు చేశాడని, అమ్మాయిలను పంపించమన్నాడని ఆరీజన్ నిర్వాహకులు పెద్ద ఎత్తున అరోపణలు చేశారు. ఆరిజన్ డైరీ డైరెక్టర్…
చెత్త ఎత్తిన కలెక్టర్
ఎక్కడ పడితే చెత్త వెయ్యద్దని చెప్పిన కలెక్టర్ స్వయంగా దానిని ఎత్తి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని అనంత పెట్ గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి గురువారం…
సింగరేణి కార్మికుల కష్టాలు పట్టవా..?
SingareniL మండుటెండల్లో పనిచేస్తున్న కార్మికుల గురించి యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవికాలంలో తాగడానికి నీళ్లు, మజ్జిగ లేదని, భద్రతా నిబంధనలను…
కర్ణాటక సస్పెన్స్కు తెర
Karnataka: కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై సందిగ్ధత వీడింది. సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. అఖండ మెజారిటీతో కర్ణాటక ఎన్నికల్లో విజయం…