Browsing Category

తాజా వార్తలు

నా హ‌త్య‌కు కుట్ర‌

Jogu Ramanna: కాంగ్రెస్ నేత కంది శ్రీ‌నివాస్‌రెడ్డి ప‌ద్ధ‌తి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న శ‌నివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో తిరుగుతూ తనను…

భద్రకాళి చెరువుకు గండి

Bhadrakali pond: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. భారీ వర్షాలతో వరంగల్‌ నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతననగర్…

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బండి

BJP: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కీలక బాధ్యతలను అప్పగించింది హైకమాండ్. తాజాగా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలోకి ఆయన్ను తీసుకుంది. బండి సంజయ్‌ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ…

ముగ్గురు ఉద్యోగుల సస్పెన్ష‌న్‌

Suspension of three employees: వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు ముగ్గురు ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు కొమురం భీమ్ జిల్లా క‌లెక్ట‌ర్ బొర్కడే హేమంత్ సహదేవరావు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్త‌ర్వులు…

ప్రాజెక్టుల‌కు పైస‌ల్లేవ్‌..

ప్రాజెక్టులు రైతుల పాలిట క‌ల్ప‌త‌రువులు.. వాటిలో నీరు నిండితేనే వారు పంట పండించేది... మ‌న క‌డుపు నిండేది. అలాంటి ప్రాజెక్టుల ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు దేవుడు ఎరుగు... క‌నీసం వాటి…

ఆగస్టు 3 నుంచి శాసనసభ సమావేశాలు

Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 3 నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండగా..అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. కాగా…

పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు హసన్ పర్తి-కాజీపేట మార్గంలో ట్రాక్ పై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 11 రైళ్లను సైతం దారి మళ్లించినట్లు…

కడెం ప్రాజెక్టుకి ఊహించని వరద

Kadem Project; కడెం ప్రాజెక్టుకు ఊహించని వరద వచ్చి చేరుతోంది.. దీంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ముందు జాగర్త చర్యగా అధికారులు కింది ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలోని…

ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరద నీరు

Floods:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈరోజు కురిసిన భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లోని పలు వార్డులోకి వరద నీరు చేరింది. బ్లడ్ బ్యాంక్, గర్భిణీ వార్డు, చిల్డ్రన్స్…

అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి

BMS: సింగరేణి RG-3 అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గని ప్రమాదంలో మ‌ల్టీ జాబ్ వ‌ర్క్ మెన్ కార్మికుడు మృతి చెంద‌డం శోచ‌నీమ‌య‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ABKMS-BMS) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు మాదాసు రవీందర్,…