Browsing Category

తాజా వార్తలు

వారం పాటు వ‌ర్షాల్లేవ్‌..

Rain Updates: తెలంగాణలో వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావర‌ణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 15 వరకు తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్ లేదని అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని…

అవిశ్వాసంపై లోక్‌స‌భ‌లో చర్చ

Lok Sabha:నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు పార్లమెంట్‌లో చ‌ర్చ సాగ‌నుంది. కొత్త‌గా తిరిగి పార్లమెంటులో చేరిన కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నారు. మోదీ ఇంటి పేరుపై…

మహావృక్షాలకు పునర్జన్మ

Singareni:సింగ‌రేణి డైరెక్ట‌ర్ బ‌ల‌రామ్ పుణ్య‌మా అని ద‌శాబ్దాల కాలం నాటి మ‌హా వృక్షాల‌కు పునర్జన్మ ల‌భించింది. వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఈదురు గాలులకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్లోని ఆరు దశాబ్దాల నాటి భారీ మర్రి వృక్షం…

గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌ల్లో విషాదం

Gaddar:తెలంగాణ ప్రజా యుద్ద నౌక, గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాద చోటు చేసుకుంది. గ‌ద్ద‌ర్ అంతిమ‌యాత్ర ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్​లోని మహాబోధి స్కూలు వరకు సాగింది. అన్నీ రంగాల ప్రముఖులు, సామాన్యులు పాల్గొని గద్దర్ పై తమ అభిమానాన్ని…

జర్నలిస్టు జేఏసీ ఏర్పాటు

Journalist JAC: ఆదిలాబాద్ జిల్లాలో జ‌ర్న‌లిస్టుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఏర్పాటు చేశారు. యూనియ‌న్ల‌కు అతీతంగా ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా జర్నలిస్టులంతా ఏక‌మ‌య్యారు. స్థానిక డీటీడీసీ లో ఆదివారం సమావేశం అయ్యి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.…

విఠ‌ల్ రావు గ‌ద్ద‌ర్ ఎలా అయ్యాడు..

Gaddar: విఠ‌ల్‌రావు అంటే చాలా మందికి తెలియ‌దు.. కానీ, గ‌ద్ద‌ర్ అంటే చాలు చిన్న పిల్లాడి ద‌గ్గ‌రి నుంచి పండు ముస‌లివాళ్ల‌ వ‌ర‌కు పాట‌ల మాంత్రికుడ‌ని చెబుతారు. విఠ‌ల్‌రావు గ‌ద్ద‌ర్‌గా మార‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంది.. ప్రపంచానికి గద్దర్ గా…

ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

TSRTC:తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి పువ్వాడ అజ‌య్ ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును…

చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3

Chandrayaan-3 : ఇస్రో (ISRO) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. భూ కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రవేశించింది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లేలా లూనార్…

శ్రీ‌వారి సేవ‌కు డ‌బ్బులు ఇవ్వొద్దు..

Tirumala Srivari Seva స్వామివారి సన్నిధిలో ఉండి ఆయనకు సేవ చేసేందుకు వ‌చ్చే శ్రీ‌వారి సేవ‌కులు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయిస్తున్న‌ట్లు…

నిలిచిన ఆర్టీసీ బ‌స్సులు

TSRTC: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బ‌స్సులు శ‌నివారం ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయాయి. ఉద‌యం ఆరు గంట‌ల నుంచే కార్మికులు బ‌స్సులు నిలిపి ఆందోళ‌న చేస్తున్నారు. దీంతో బ‌స్సులు డిపోల‌కే ప‌రిమితం అయ్యాయి. టీఎంయూ (TMU) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా…