Browsing Category

తాజా వార్తలు

ఇద్దరు న‌కిలీ న‌క్స‌లైట్ల అరెస్టు

నక్సలైట్ల‌మ‌ని పేరు చెప్పుకుని ఎయిర్‌గ‌న్ల‌తో బెదిరించిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన‌ట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి గురువారం వెల్ల‌డించారు. ఇద్ద‌రు నిందితుల‌కు సంబంధించిన వివ‌రాల‌కు విలేక‌రుల‌కు తెలిపారు. ల‌క్ష్సెట్టిపేట…

రూ. 250 కోట్ల తునికాకు బోన‌స్ అందించాం

Minister Indhrakaran Reddy: బీడీ సేక‌ర‌ణ‌లో కూలీల‌కు ఇచ్చే రేట్లు కట్టకు రూ.2.05 పైసల నుంచి రూ.3కు పెంచామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెలలో కూలీల‌కు…

సీపీఆర్ పై అంద‌రికీ అవగాహన అవసరం

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప‌క్కన ఉన్న‌వారి ప్రాణాల‌ను ర‌క్షించ‌డానికి బీఎల్ఎస్ శిక్షణ చాలా ముఖ్యమ‌ని అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం బెల్లంప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

విచార‌ణ‌కు రాలేను… క‌విత‌
రావాల్సిందే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌

Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో గురువారం ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 10 గంటలకు కవిత మీడియా ముందుకు రానుందంటూ న్యూస్ బయటకు…

ఇద్ద‌రూ అమ్మాయిలే.. పెండ్లి చేసుకోవాల‌నుకున్నారు..

ఇద్ద‌రూ అమ్మాయిలే.. ప్రేమించుకున్నారు... పెండ్లి చేసుకోవాల‌నుకున్నారు. కొద్ది రోజులుగా క‌లిసి ఒకే రూంలో ఉంటున్నారు. ఏమైందో ఏమో అనుమాన‌స్ప‌ద‌స్థితిలో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో క‌నిపించారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో…

అభివృద్ధి య‌జ్ఞం చేస్తున్నం

Balka Suman: చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి యజ్ఞం చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. చెన్నూరులో రూ. 204 కోట్ల‌తో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు మంత్రి హ‌రీష్‌రావు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం…

తెలంగాణ చేస్తోంది… దేశం అనుస‌రిస్తోంది..

Harish Rao: తెలంగాణలో ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లవుతున్నాయ‌ని రాష్ట్ర ఆర్థిక‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 204 కోట్ల‌తో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు…

ఫీజు రీయెంబ‌ర్స్‌మెంట్ తో చేయూత‌

ప్ర‌తిభావంతులైన సింగ‌రేణి కార్మికుల‌ పిల్ల‌లను ప్రోత్స‌హించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ మెరిట్ స్కాల‌ర్ షిప్‌, ఫీజు రీయెంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాల‌తో అనేక మంది ల‌బ్ధి పొందార‌ని జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ (కో ఆర్డినేష‌న్) ఎం.సురేశ్‌ పేర్కొన్నారు. బుధ‌వారం…

మంత్రాల నెపంతో వృద్ధ దంప‌తుల‌పై దాడి

మంత్రాల నెపంతో వృద్ధ దంప‌తుల‌పై దాడి చేసిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భీమిని మండలం మల్లిడి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పత్తిపాక పెంటయ్య (78), భార్య పుష్ప (65)పై గుర్తు తెలియని దుండగులు బుధ‌వారం ఉద‌యం దాడి చేశారు. మంత్రాలు…

‘ఒక్క నిమిషం’ నిబంధనతో అనర్థం

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1339 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరానికి చెందిన 9.65లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బుధ‌వారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా,…