Browsing Category

తాజా వార్తలు

ఏనుగు ఎక్క‌నున్న ఎమ్మెల్యేలు

BSP: వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టిక్కెట్టు రాక‌పోతే...? అధినేత త‌మ‌ని ప‌క్క‌న పెడితే..? ముఖ్య‌మంత్రి కొంద‌రు సిట్టింగ్ల‌ను ప‌క్క‌న పెడ‌తారని వార్త‌లు నిజ‌మైతే..? త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంటి...? ఇక్క‌డికే ఫుల్ స్టాప్ ప‌డాల్సిందేనా..? ఇదీ…

మంత్రి ఎర్ర‌బెల్లి, ఎంపీ క‌విత‌కు త‌ప్పిన ముప్పు

Telangana:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, బీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా హెలికాప్టర్‌లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్‌ చేశారు పైలట్‌. వివరాల…

కాంగ్రెస్ లో స్థానిక‌త చిచ్చు

Congress: కాంగ్రెస్ పార్టీలో అదే గ్రూప్ వార్ సాగుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య బ‌హిరంగంగానే యుద్ధం కొన‌సాగుతోంది. ఈ మ‌ధ్య కాలంలో ప్రేంసాగ‌ర్ రావు వ‌ర్గం కొత్త నినాదాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చింది.…

దుర్గం చిన్నయ్యో… దుర్భుద్ది చిన్న‌య్యో..

Anumula Revanth Reddy: బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గ‌వుతోంది.. కానీ కేసీఆర్ ప‌క్క‌న ఎలా కూర్చోబెట్టుకున్నారు.. ఆయ‌న‌కు సిగ్గ‌నిపించ‌డం లేదా..? అని తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిర్పూరు నుంచి పోటీ చేస్తా

Dr. RS Praveen Kumar: సిర్పూర్ ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో ఇక్క‌డ నుంచే పోటీ చేయడానికి తాను సిద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ లో శుక్రవారం నిర్వహించిన…

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఉరేసుకుంటా..

Mla Jogu Ramanna: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ఉరేసుకుంటాన‌ని... లేక‌పోతే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నీవు ఆత్మహత్య చేసుకుంటావా..? అని ఎమ్మెల్యే జోగురామన్న సవాల్ విసిరారు. శుక్ర‌వారం ఆయ‌న ఎమ్మెల్యే క్యాంపు…

విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై నివేదిక ఇవ్వండి

Governor Tamil Sy:బాస‌ర ట్రిపుల్ ఐటీలో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఆత్మ‌హ‌త్య‌ల‌పై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై స్పందించారు. వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై త‌న‌కు నివేదిక అందించాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో విద్యార్థులు అలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి…

13 మంది డీబార్‌.. ఇన్విజిలేట‌ర్ల‌పై చ‌ర్య‌లు..

Intermediate Examinations: ఇంట‌ర్మీడియెట్ ప‌రీక్ష‌ల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున న‌క‌లు చేస్తున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో అధికారులు ఒకే సెంట‌ర్ నుంచి 13 మంది విద్యార్థుల‌ను డీబార్ చేయ‌గా, ఇద్ద‌రు ఇన్విజిలేట‌ర్ల‌పై చ‌ర్య‌ల‌కు…

ఘ‌నంగా భ‌ట్టి విక్ర‌మార్క జ‌న్మ‌దిన వేడుక‌లు

Mallu Bhatti Vikramarka:సీఎల్పీ నేత‌ మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుక‌లు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేక్ కట్ చేసి భట్టి విక్రమార్కకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు…

తెలంగాణ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం

Telangana: మహరాష్ట్రలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనానికి ఓ పశువు అడ్డు వచ్చింది. దానిని తప్పించ బోయి కారు డివైడర్ ఢీ కొట్టింది. ఆ వాహనం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు…