Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తలాపునే గోదారి… తాగునీరేది..?
Manchiryala: మంచిర్యాల పట్టణానికి తలాపునే గోదారి ఉన్నా తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని 7వ వార్డు ఎన్టీఆర్ నగర్లో…
‘నైరుతి’ రాక ఆలస్యం.. రైతులు తొందరపడొద్దు..
Monsoons :నైరుతి రుతపవనాల రాక ఈసారి ఆలస్యమవుతోంది. జూన్ మెుదటి వారంలోనే ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని తాకలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో అడపాదడపా కురిసే వర్షాలకు విత్తనాలు విత్తుకోవద్దని, రుతుపవనాలు…
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి మృతి
BASARA IIIT: ఆర్జీయూకేటీ బాసరలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం 4వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు జారి పడింది. భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్…
ఆదిపురుష్… ఆరు షోలు..
Adipurush: ఆదిపురుష్ సినిమాకు తెలంగాణ సర్కార్ బంపరాఫర్ ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకోవడంతో పాటు, రోజుకు 6 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి కల్పించింది. ప్రభాస్, కృతిసనన్ కీలక పాత్రల్లో నటించిన, దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ‘ఆదిపురుష్’…
ఆగస్టులో సింగరేణి గుర్తింపు ఎన్నికలు
Singareni: సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఆగస్టులో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అంగీకారం కుదిరింది. మంగళవారం హైదరాబాదులో డిప్యూటీ CLC శ్రీనివాస్ సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో ఎన్నికలపై స్పష్టత…
బాసర ట్రిపుల్ ఐటీలో లో విద్యార్థిని అత్మహత్య
BASARA IIIT:బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అత్మహత్య చేసుకుంది. పీయుసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంగరెడ్డి జిల్లాకి చెందిన వడ్ల దీపిక వార్షిక పరీక్షలు రాసింది. అనంతరం బాత్రూం కి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలికలు భద్రతా…
బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం
Inter student suicide: నారాయణ కళాశాల బాచుపల్లి బ్రాంచ్లో విషాదం చోటుచేసుకుంది. మహిళా క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వంశిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంశిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కామారెడ్డి జిల్లాకు…
మోసం… వేషం మార్చింది…
The Wine Group: ది వైన్ గ్రూప్ పేరుతో వందలాది మంది బాధితులను కోట్లలో మోసం చేసిన నిర్వాహకులు మరో రూపంలో ఇప్పుడు జనాన్ని మోసం రంగం సిద్ధం చేసుకున్నారు. వేరే యాప్ ద్వారా తిరిగి జనాల వద్ద డబ్బులు సేకరిస్తున్నారు. ప్రజలు సైతం మళ్లీ…
గులాబీ పార్టీకి గుడ్బై
BRS: ‘తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను విస్మరించారు.. అధికారంలో ఉండి కూడా సొంత పార్టీలో పరాయివాళ్లలా మారాం.. ఎన్నికల సమయంలోనే ఉద్యమకారులు, కార్యకర్తలు, ప్రజలు గుర్తుకు వస్తున్నారు...’ ఇదీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు…
తెగిన హైటెన్షన్ వైర్లు.. ముప్పు తప్పిన రైళ్లు…
Railways: రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే ఎంతో మంది ప్రాణాలు పోయేవి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాలో ఆదివారం పలు చోట్ల భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో 25వేల ఓల్టుల హైటెన్షన్ విద్యుత్ వైర్లు…