Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నస్పూరు బల్దియాకు రూ. 5 కోట్లు నష్టం
Naspur Municipality: మంచిర్యాల జిల్లా నస్పూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పైరవీకారుల అండదండలతో అనుమతులు లేకుండానే దర్జాగా భవనాలు నిర్మిస్తున్నారు. ఎక్కడ చూసినా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.…
రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
Singareni: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ శ్రీధర్ ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో ఆయన గురువారం ప్రత్యేక…
జిల్లా బంద్కు కాంగ్రెస్ పిలుపు… నేతల అరెస్టు
Congress: రైతులకు సాగు నీరందించాలని కాంగ్రెస్ నేతలు జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ తరలించారు.
గూడెం ఎత్తిపోతల పథకం కింద రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ…
బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కల దాడి
Basra IIIT: వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు. రోడ్లపై తిరిగే ప్రజలపై దాడి చేస్తున్న కుక్కలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల పై సైతం దాడి చేశాయి. హాస్టల్ లోపల ఇద్దరు…
రేపు మంచిర్యాల జిల్లా బంద్
ప్రజలు మంచిర్యాల జిల్లా బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. ఆమె బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు…
సంత్ సేవాలాల్ ఆశయాలు ఆదర్శనీయం
Mancheriyal: సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలు ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో ఆచరించదగినవని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని…
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఎక్కడ…?
Manchiryal: ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఎన్నో హామీలు గుప్పించారని వాటంన్నిటి తుంగలో తొక్కారని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ దుయ్యబట్టారు. ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల…
ఒక్క రోజులోనే 15 మందిపై దాడి
Manchiryal: మంచిర్యాల జిల్లా మందమర్రిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు 15 మందిపై దాడి చేశాయి. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని జోన్ 1, జోన్ 2లో 2 పిచ్చి కుక్కలుస్వైర విహారం చేశాయి. నిన్న…
ప్రాణం పోతున్నా.. మరో నలుగురికి ప్రాణ దానం
Organ donation: అవయవ దానం కొందరిని చిరస్మరణీయులను చేస్తూ .. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది... అలాంటి పనే మంచిర్యాల జిల్లాకు…
సార్.. కింగ్ఫిషర్ బీర్లు అమ్మడం లేదు..
జగిత్యాలలో కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండటం లేదని ఓ వ్యక్తి ఏకంగా కలెక్టర్కే ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సమస్య పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ హామీ సైతం ఇచ్చారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం…