Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మహబుబాబాద్లో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్ట్
YS Sharmila: ఎమ్మెల్యే శంకర్ నాయక్పై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మహబుబాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి రద్దు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు.…
డ్రోన్ ద్వారా వేలాల జాతర పర్యవేక్షణ
Manchiryal: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రామ్నాథ్ స్పష్టం చేశారు. వేలాల జాతరలో ఆయన శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జైపూర్ ఏసీపీ జి.నరేందర్ తో కలిసి డ్రోన్ ద్వారా శాంతి…
డీసీఎంలో మంటలు.. మిర్చి బస్తాలు దగ్దం
Bellampalli: బెల్లంపల్లిలో మిర్చిలోడ్తో వెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న మిర్చి బస్తాలు దగ్ధమయ్యాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల హనుమాన్…
శివోహం…
Temples-resounding-with-the-name-of-shivaమహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అర్థరాత్రి నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న జాతర…
కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
Manchiryal: సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి సమీకృత కలెక్టరేట్ భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా…
శభాష్ కోనంపేట
Manchiryal: ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో నెన్నెల మండలం కోనంపేట పోలింగ్ కేంద్రం రాష్ట్రంలోనే మొదటిసారి 100 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్…
వేలాల జాతరలో పోలీసుల నిరంతర నిఘా
Jaipur: మహా శివరాత్రి సందర్బంగా వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జైపూర్ ఏసీపీ జీ.నరేందర్ వెల్లడించారు. జాతరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ…
బాలికల చదువు పెంచేందుకు అందరూ కృషి చేయాలి
Warangal: బాలికల చదువు పెంచేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. శుక్రవారం అంబేద్కర్ భవన్లో కోరమాండల్ కంపెనీ నిర్వహించిన గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.…
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
Manchiryal: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తాండూరు మండలంలో కొలువైన శ్రీ బుగ్గ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి సూచించారు. ఆమె శుక్రవారం…
మురికి నీళ్లలోనే మునక..
Manchiryal: మంచిర్యాలలో గోదావరి స్నానం అంటేనే భక్తులకు పరీక్షగా మారింది. అక్కడ స్నానాలు చేస్తున్న భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. బురద నీళ్లలోనే ముక్కు మూసుకుని మునక వేయడం తప్ప అక్కడ కనీస సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు…