Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కేసీఆర్ తోనే సంక్షేమ పథకాలు
Welfare schemes with KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు 90 శాతం హామీలను పూర్తి చేశారని మంచిర్యాల ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన శనివారం మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం ముల్కల్ల…
ఘనంగా రథసప్తమి వేడుకలు
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నార.. ఈ వేడుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు…
శ్రీవారి దర్శనం – వసతి మీ చేతిలోనే..!!
తిరుపతి వెళ్లే భక్తులు ఇక నుంచి దర్శనం.. వసతి కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ బుకింగ్ కు మాత్రమే అవకాశం అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే కొండ పైన వసతి గదులు..…
తెలుగు సత్యభామ ఇక లేరు…
Jamuna : టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జమున (86) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని నివాసంలో ఆమె కన్నుమూశారు. జమున 1936 ఆగస్ట్ 30న హంపీలో జన్మించారు. ఆమె తొలిచిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని,…
ఆసుపత్రి శుభ్రం చేయండి
Mancheriyal Judge: మందుబాబుల్లో పరివర్తన వచ్చేలా మంచిర్యాల జడ్జి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే..ఇటీవల మంచిర్యాల పట్టణ పరిధిలో జరిపిన డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 13 మందిని ట్రాఫిక్ పోలీసులు ఫస్ట్ క్లాస్ అడిషనల్ జుడిషియల్ మేజస్ట్రేట్…
40 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో 40 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. రెండు ట్రాలీ వాహనాలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలిసులు వెల్లడించారు.
కొందరు వ్యక్తులు మందమర్రి చుట్టప్రక్కల గ్రామాల నుండి పీ డీఎస్ బియ్యం తక్కువ…
నిమిషానికి ఏడు వందల రౌండ్లు..
AK-203 Assault Rifles: నిమిషానికి 700 రౌండ్లు కాల్పులు జరుపొచ్చు.. శత్రువు 800 మీటర్ల దూరంలో ఉన్నా గుండెల్లోకి గుండు దూసుకుపోవడమే. ఇదీ త్వరలో భారత సైనికుల చేతిల్లోకి రాబోతున్న AK-203 అసాల్ట్ రైఫిల్స్ ప్రత్యేకతలు.
భారతీయ…
ఎమ్మెల్యే రేసులో తెరపైకి కొత్త పేరు..
Bellampalli: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎప్పుడూ వినపడని పేర్లు సైతం వినిపిస్తున్నాయి. డబ్బులు, కాస్తా పలుకుబడి ఉంటే చాలు తాము ఎమ్మెల్యే పోటీలో ఉంటామని…
రాజన్న సన్నిధిలో భక్తుడి మృతి
Vemulawada temple: వేములవాడ రాజన్న సన్నిధిలో ఓ భక్తుడు మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో అతను చనిపోయినట్లు పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్…
ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
Telangana: సంక్రాంతి పండుగ రోజు ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ శుభవార్త వినిపించింది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న బదిలీలు, ప్రమోషన్లకు ప్రభత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో హరీశ్రావు, సబితా…