Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రాజన్న సన్నిధిలో భక్తుడి మృతి
Vemulawada temple: వేములవాడ రాజన్న సన్నిధిలో ఓ భక్తుడు మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో అతను చనిపోయినట్లు పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్…
ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
Telangana: సంక్రాంతి పండుగ రోజు ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ శుభవార్త వినిపించింది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న బదిలీలు, ప్రమోషన్లకు ప్రభత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో హరీశ్రావు, సబితా…
సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
Telangana Secretariat: కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సెక్రటేరియట్ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
భారత్ జోడో యాత్రలో విషాదం…
Tragedy in Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్సింగ్ గుండెపోటుతో మృతిచెందారు. దీంతో రాహుల్ పాదయాత్ర ఆపేసి హుటాహుటిన ఆసుపత్రికి…
పేకాట, కోడిపందాలు ఆడితే చర్యలు తప్పవు
Cock Fighting: సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, పేకాట ఆడినా నిర్వహించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్ హెచ్చరించారు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమానిత కోడి పందెంలు ఆడే వారిని పిలిపించి వారికి సీఐ…
కార్మికులు కర్రు కాల్చివాత పెడతారు
TBGKS leaders flagged down national trade unions: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వచ్చాకే కార్మికుల హక్కులు సాధించుకున్నామని ఆ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం Rk-7 గనిలో శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్…
మోడీ పర్యటన వాయిదా
Modi's visit to Telangana postponed: తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ పర్యటన వాయిదా పడింది. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. 19న సికింద్రాబాద్లో వందే భారత్ రైలు ప్రారంభించడంతో పాటు సికింద్రాబాదు- విజయవాడ…
చలి పులితో గజ గజ
People suffer from cold: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోయింది. చాలాచోట్ల సింగల్ డిజిట్ కే పరిమితమైన వాతావరణంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో చలి పంజా…
గర్భిణీని చంపేందుకు ప్లాన్
Plan to kill the pregnant woman: ఇష్టం లేని పెండ్లి చేసుకుని వచ్చిన కొడలు పట్ల కర్కశంగా వ్యహరించిన అత్తింటివారి బాగోతమిది. వారు చేసిన పనికి ఈ భూమి అడుగుపెట్టిన చిన్నారి బలయ్యింది. సిర్పూర్ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన డుర్కే…
వేములవాడలో శివదీక్షల జోరు..
Vemulavada: తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. శివస్వాముల ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయ మార్మోగింది. అభిషేక మండపంలో అర్చకులు నందగిరి శంకరయ్య గురు స్వాములు…