Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తెప్పలతో తిప్పలు..
People rafting near Andevelli Bridge :కొమురం భీం జిల్లాలోని అందవెల్లి పెద్దవాగుపై వంతెన కుంగిపోయింది. దీంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు దిక్కుతోచని స్థితిలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా…
అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం..
Security failure during Amit Shah's visit: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హైదరాబాదులో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన అమిత్ షా…
జాతీయ జెండా తలకిందులుగా..
Under the national flag: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా తలకిందులుగా ఆవిష్కరించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో జాతీయ జెండాను ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ ఆవిష్కరించారు. ఈ క్రమంలో జాతీయ…
రైతుల ఆదాయం పెంచేందుకు కృషి
Efforts to increase farmers' income: కోరమాండల్ రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తోందని కోరమాండ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జి.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం జగిత్యాల జిల్లా పొలాస అగ్రికల్చర్ కళాశాలలో కోరమాండ్ బహూకరించిన…
విదేష్వాన్ని ఓడిద్దాం.. అభివృద్ధిని ఆహ్వానిద్దాం..
National Unity Vajrotsavala is prominent among Mancharyal: తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాటాల వల్ల రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి పరివర్తన చెందిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని…
తెలంగాణ విమోచనం సామాన్య ప్రజల విజయం
Mainly Telangana Liberation Day: నిజాం నిరంకుశ పాలన నుండి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులకు విమోచనం లభించడంలో ఈ ప్రాంత సామాన్య ప్రజల పాత్ర మరువలేమని ఆర్య సమాజ్ నాయకుడు రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్…
తెలంగాణలో రేపు సెలవు
Tomorrow is a holiday in Telangana:జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రేపు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.…
ర్యాలీలకు చిన్నారులా..? సిగ్గుచేటు…
DCC president Kokkirala Surekha angry over taking children to rallies: జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో నిర్వహించిన ర్యాలీలో చిన్నారులను తీసుకురావడం ఏమిటని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రశ్నించారు.…
కాంగ్రెస్ నేతల చందాల దందా
Controversy over subscriptions in Rahul's Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విరాళం తక్కువగా ఇచ్చాడంటూ ఓ కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని కొట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు... ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు…
స్పృహ తప్పిన 30 మంది విద్యార్థులు
30 students who lost consciousness: జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.…