Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అధికారులపై మంత్రి కేటీఆర్ ఫైర్..
Minister KTR fire on officers: మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము ఇచ్చిన హామీల అమలు విషయంలో ఒక్కటొక్కటిగా తెలుసుకున్న మంత్రి, మెస్ కాంట్రాక్టర్లను మార్చే విషయంలో అధికారుల ఉదాసీన…
సింగరేణిలో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణం
Construction of 643 new quarters in Singareni: సింగరేణిలో రెండో దశ 643 కొత్త క్వార్టర్లను నిర్మించడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదించారు. మరో 18 నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
2018 ఫిబ్రవరి…
మంత్రిపై ముప్పేట ముట్టడి
BJP and Congress are attacking the Minister IK Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు టాపిక్ అంతా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురించే.... ఆయనపై చేసిన ఆరోపణల గురించే.. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రిపై భూ కబ్జాలు,…
పనుల్లో వేగం పెంచండి
Government Whip Suman wants to speed up the work: చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాలు జారీ చేశారు. క్యాతనపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో అధికారులతో ఆయన సమీక్షా…
బాసరలో ఇక ఆన్లైన్ అక్షరాభ్యాసాలు
Basara Saraswathi Temple : దేశంలో సరస్వతి మాతా కొలువై ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో బాసర ఒకటి.. మనదేశంలో సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది బాసర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. వేదవ్యాస ప్రతిష్టితమైన అమ్మవారి సమక్షంలో…
సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు
privatization-of-singareni-is-not-possible: సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదని పార్లమెంట్ లో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్లో బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ…
బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా నిరంజన్
బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా బీమిని మండలానికి చెందిన బోనగిరి నిరంజన్ గుప్తాను నియమించారు. వైస్ చైర్మన్గా వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెందిన ఆకుల లింగాగౌడ్ నియామకం అయ్యారు. సభ్యులుగా తలండి అశోక్, ఇప్ప రవి, తోట…
త్వరలోనే ఎస్టీపీపీలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం
Construction of 800 MW plant in STPP soon: సింగరేణి సంస్థ నిర్మించ తలపెట్టిన మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణపు పనులు మార్చి నుంచి ప్రారంభించాలని సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ ఆదేశించారు.…
ట్విట్టర్ టిల్లు… డ్రగ్స్ బానిస
Bandi Sanjay is angry with Govt: కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ…
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
ప్రత్యేక వెబ్సైట్లు... వాట్సాప్ గ్రూపులు, కాల్ సెంటర్లు ఇదంతా ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిందో అనుకుంటే పొరపాటే... అంతర్జాతీయంగా వేళ్లునూకున్న సెక్స్ రాకెట్ ఏర్పాట్లు ఇవన్నీ... దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు…