Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
Six people were burnt alive: మంచిర్యాల జిల్లాలో జరిగిన అగ్నప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో మాసు శివయ్య అనే వ్యక్తి ఇల్లు దగ్ధం అయింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు వ్యక్తులు అందులోనే మృతి…
పులుల దాడిలో ఇద్దరు మృతి
Two killed in tiger attack: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఒకరోజు ఇద్దరూ వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో పులి దాడిలో మృతి చెందిన సంఘటన సంచలనం సృష్టించింది.
సావళి తాలూకా రుద్ర…
బ్రేకింగ్.. ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన ప్రమాదం
Mishap in Government Hospital:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. రెండు ఫ్రిజ్లు , ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది…
మానవత్వం చాటుకున్న సఖి కేంద్రం నిర్వాహకురాలు
Humane Sakhi organizer of the center: ఎవరు ఎటు పోయినా మనకేంటి లే అనుకునే రోజులు ఇవి... కానీ ఆమె అలా అనుకోలేదు. తన వంతు సాయం చేసింది. సాటి మనిషిగా సాయం చేసింది.. వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల జిల్లా గోదావరి రోడ్డులో గుర్తు…
క్రీడాకారులకు అండగా ఉంటాం
CLP leader Bhatti Vikramarka said that he will support the sportsmen: క్రీడాకారులకు అండగా ఉంటామని సీఎల్ఎపీ నేత బట్టి విక్రమార్క అన్నారు. శనివారం రాజీవ్ గాంధీ మెమోరియల్ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ అందించారు. ఈ…
మధిరలో ఉచిత రక్తదాన శిబిరం
Free Blood Donation Camp in Madhira:మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం మధిరలో రక్తదాన శిబిరం నిర్వహించారు. లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మధిర…
బొగ్గు పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నారు
ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను అడ్డుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం…
చిన్నారి దండు… పర్యావరణ స్పృహ మెండు..
Went for a picnic.. Protected the environment: ఆ విద్యార్థులు పిక్నిక్ వెళ్లారు.. ఆడుతూ, పాడుతూ గడిపారు.. అయితే అక్కడ ఉన్న చెత్తాచెదారం ముఖ్యంగా ప్లాస్టిక్ చూడగానే బాధ అనిపించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని నిర్ణయం…
జిల్లా అధ్యక్షురాలిగా కొక్కిరాల
Surekha is the President of Manchyryala District Congress Party: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రెండవసారి కొక్కిరాల సురేఖను నియమించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు కేసి వేణుగోపాల్…
ఎన్నికలకు రేవంత్ సైన్యం సిద్దం
New Committees for Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త కమిటీలను నియమించారు. ఈ మేరకు AICC ప్రకటన విడుదల చేసింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి.. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ ఎఫైర్స్…