Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మీ ఫోన్ రంగులు మారుస్తుంది..
Your phone will change colors: అవును మీరు విన్నది నిజమే... మొదట్లో కేవలం మాట్లాడుకోవడానికే పరిమితం అయిన ఫోన్లు రోజుకో కొత్త రకమైన ఫీచర్లు, స్పెసికేషన్లతో అదరగొడుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల కంపెనీ…
మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం
Ramagundam Commissioner gave an insight into She Teams:బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని, ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలిసి ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. సీసీసీ…
తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు
The Telangana Secretariat is named after Dr. BR Ambedkar: నూతనంగా నిర్మిస్తోన్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ…
మంచిర్యాలలో ఏటీఎం చోరీకి యత్నం
Attempt to steal ATM in Mancharyal: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నం బట్టివాడలో దుండగులు ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. ఏటీఎం మిషన్ కు సంబంధించి పైన, కింది భాగాన్ని ఓపెన్ చేశారు. అందులో లాకర్ ఓపెన్ కాకపోవడంతో దానిని అక్కడే వదిలేసి…
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరెస్ట్..
TRS mandal president arrested: హనుమకొండ జిల్లా ఆరెపల్లిలో జరిగిన ల్యాండ్ మాఫియా కేసులో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరెస్టు అయ్యాడు. భూములకు సంబంధించిన వ్యవహారంలో తుపాకీతో బెదిరించిన కేసులో ఇప్పటికే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ సంపత్ కుమార్, నయీం…
లాభాల వాటా ప్రకటించకుంటే ఆందోళన
Action if profit share is not declared: సింగరేణిలో లాభాల వాటా ప్రకటించకుంటే ఆందోళనకు సిద్ధమని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) నేతలు స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ఏరియా RK 5 గనిపై సేఫ్టీ ఆఫీసర్ శివయ్యకి వినతిపత్రం…
వాగులో నిలబడి గ్రామస్తుల నిరసన
The villagers of Dinda are again worried: వానాకాలం వస్తే చాలు ఊరు దాటలేరు. బయటకు వెళ్లాలంటే భయమే. ఇదీ కొమురం భీమ్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామస్తుల పరిస్థితి. తమకు బ్రిడ్జి కావాలని ఏడాది కిందట గ్రామస్తులు ఆందోళన…
రైలులో కాన్పు చేసి కాపాడిన వైద్యవిద్యార్థిని..
The medical student who gave birth in the train and saved: దురంతో ఎక్స్ ప్రెస్... సికింద్రాబాద్ నుంచి విశాఖ బయల్దేరింది. తెల్లవారుజామున రాజమహేంద్రవరం దగ్గరికి రాగానే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆ…
కనువిందు చేసిన ఇంద్రధనుస్సు
An eye-catching rainbow: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్లో ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండగా మంగళవారం వర్షం తగ్గి తెరిపినిచ్చింది. సాయంతం వేళలో వచ్చిన వెలుతురులో తుంపర్ల మధ్య…
సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు
Road repairs with own funds: రెండు రోజుల కిందట రోడ్డు కోతకు గురైంది. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానిని కనీసం పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు కొంత మేరకు ప్రయత్నించినా విఫలమై వదిలేశారు. ప్రజలకు రవాణా పరంగా…