Browsing Category

తాజా వార్తలు

పంచాయ‌తీ కార్యాల‌యంలోనే కొట్టుకున్న‌రు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామపంచాయతీలో స‌ర్పంచ్ భ‌ర్త అల్గునూరి ర‌వి, కార్య‌ద‌ర్శి గంగారం ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు.. సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... గ్రామ‌పంచాయ‌తీ ప‌నుల బిల్లుల‌కు సంబంధించి కొంత…

భార‌త అభివృద్ధికి దార్శ‌నికుడు రాజీవ్‌గాంధీ

భార‌తదేశం అభివృద్ధి చెందుతోంది అంటే గ‌తంలో ప్ర‌ధానిగా రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణ‌యాలే అని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ఆధ్వర్యంలో భారత మాజీ…

సింగ‌రేణి కార్మికుడి హ‌త్య

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ సింగరేణి కార్మికుడిని తుపాకితో కాల్చిచంపారు. గంగానగర్ లో నివాసముండే కోరుకొప్పుల రాజేందర్ ను తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్న…

కాంగ్రెస్ పాదాభివందనం

నేటి నుంచి మునుగోడులో ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నుంది. దీనిలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని ల‌క్ష మంది ఓట‌ర్ల‌కు కాంగ్రెస్ పార్టీ పాదాభివంద‌నం చేస్తుంది. ఈ మేర‌కు పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు…

పోలీసులు నా కొడుకు హ‌త్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు

తన కొడుకు పందుల రామ‌కృష్ణ‌ది రోడ్డు ప్ర‌మాదం కాద‌ని, అది హ‌త్యేన‌ని ఆయ‌న త‌ల్లిదండ్రులు శ్రీనివాస్, లక్ష్మీ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయ‌న హ‌త్య కేసులో టీఆర్ఎస్ నేత‌ల హ‌స్తం…

ఇంటి నిర్మాణ సామ‌గ్రి అంద‌చేత‌

వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ఎర‌బెల్లి ర‌ఘునాథ్ ఇంటి నిర్మాణ సామ‌గ్రి అందించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ న‌గ‌ర్‌లో గ‌త నెల వ‌చ్చిన వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇండ్ల‌న్నీ పాడ‌య్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని…

కార్మికుల‌కు స‌రైన వైద్యం అందించండి

బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రిలో ఎన్నో స‌మ‌స్య‌లు రాజ్య‌మేలుతున్నాయని, వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని HMS యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యాధికారి శౌరీకి విన‌తిప‌త్రం అందించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ…

అట‌వీ శాఖ కార్యాలయంలో చోరీ

మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి అట‌వీ కార్యాయ‌లంలో దొంగ‌లు ప‌డ్డారు. కార్యాల‌యంలో ఉన్న కంప్యూట‌ర్‌ను ఎత్తుకెళ్లారు. కార్యాల‌యం తీసేందుకు వ‌చ్చిన సిబ్బంది తాళం ప‌గ‌ల‌గొట్ట ఉండ‌టంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తాళం క‌ప్ప కార్యాల‌యంలో…

ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..

Telangana Emcet Counseling: తెలంగాణ ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఆగస్టు 21 నుంచి ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) షెడ్యూల్…

ఆప‌ద‌లో నుంచి.. ఆదుకునే వ‌ర‌కు..

క‌డెం ప్రాజెక్టు ఆయ‌క‌ట్టు రైతుల‌కు అధికారులు శుభ‌వార్త చెప్పారు ఇరిగేష‌న్ అధికారులు... శుక్ర‌వారం నీటిని విడుద‌ల చెప్ప‌డంతో అన్న‌దాత‌ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అస‌లు ప్రాజెక్టు ఉంటుందా..? కొట్టుకుపోతుందా..? అనే ప‌రిస్థితి నుంచి…