Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మృతి చెందిన రెస్క్యూ టీమ్ సభ్యులకు కోటి రూపాయలు ఇవ్వాలి
ఆసిఫాబాద్ జిల్లా పెద్దవాగు రెస్క్యూ ఆపరేషన్లో మృతి చెందిన సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు రాము, సతీష్ కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్…
వరదల్లో కొట్టుకుపోయిన రిపోర్టర్ మృతి
జగిత్యాలలో మూడు రోజుల క్రితం వరదలో చిక్కుకున్న జగిత్యాల రిపోర్టర్ జమిర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఆయన ప్రయాణించిన కారు రెస్క్యూ ఆపరేషన్ లో లభ్యమయ్యింది. జమీర్ మృతదేహం పొదల్లో చిక్కుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంఘటన స్థలంలో…
రైల్లో కాల్పుల కలకలం
సికింద్రాబాద్ నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే దురంతో రైల్ ఎసి కోచ్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. మధ్యం మత్తులో ఒక వ్యక్తి గన్ తో కాల్పులు జరపడంతో ప్రయాణికులు ఆందోళన గురయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు .కాల్పులు జరిపిన వ్యక్తిని కాగజ్నగర్…
లైంగిక వేధింపుల కేసులో ఎస్ఐ సస్పెన్షన్
యివతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రెబ్బన ఎస్ఐ భవాని సేన్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలకు సిద్ధం అవుతున్న యివతిని లైంగిక వేధింపులకు గురిచేసారనే ఆరోపణలు వచ్చాయి. తనను వేదించాడని ఆ యువతి అధికారులకు…
వాహనం ఎక్కించి.. .వాగులు దాటింది..
తొమ్మిది నెలల నిండు గర్భిణి... బెల్లంపల్లి ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. కానీ రహదారులు సరిగ్గా లేవు. వాహన సౌకర్యం లేదు. దీంతో బాధితులు పోలీసులు సంప్రదించారు. వేమనపెల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన 9 నెలల నిండు గర్భిణీ, ఆమె…
ఇవి యాజమాన్య హత్యలే..
మంచిర్యాల:సింగరేణి రెస్య్కూ టీంకు సంబంధించి ఇద్దరు కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోగా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్ రంగంలోకి…
మంచిర్యాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. భారీవర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా అతలాకుతలం అయ్యింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగాయి. రాంనగర్, ఎల్ఐసీ కాలనీ,…
హెలికాప్టర్ ద్వారా ఇద్దరిని రక్షించిన సిబ్బంది
చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. బుధవారం మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తింది. దీంతో వారు వాటర్ ట్యాంక్ ఎక్కేసారు. వరద ఉదృతి తీవ్రం కావడం…
సింగరేణి కార్మికుల ఆందోళన
మంచిర్యాల : మంచిర్యాల ప్రధాన ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా పెసరకుంట పెద్దవాగులో సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులిద్దరు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీహెచ్.సతీష్, రాము ఇద్దరు గల్లంతయ్యారు. వారి…
అండగా ఉంటాం… అధైర్యపడొద్దు..
మంచిర్యాల : బాధితులకు అండగా ఉంటామని... ఏ విధంగానూ అధైర్యపడొద్దని టీఆర్ఎస్ యువనాయకుడు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ స్పష్టం చేశారు. ఆయన వరద నీటితో మునిగిన మంచిర్యాల పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు, నస్పూరు…