Browsing Category

తాజా వార్తలు

జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది

జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని ప‌క‌డ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండియన్…

ఆర్టీసి డ్రైవర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

త‌న‌ను అకార‌ణంగా స‌స్పెండ్ చేశార‌నే కార‌ణంతో ఆర్టీసీ డ్రైవ‌ర ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే.... ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని బస్ డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ నిరంజన్ ఆత్మహత్యాయ‌త్నం చేసుకున్నాడు. అధికారులు సస్పెండ్…

నేను క్రిస్టియన్.. జెండా ఎగరేయను..

నేను క్రిస్టియన్‌.. జెండాకు వంద‌నం చేయ‌ను... మా మత విశ్వాసాలు అందుకు ఒప్పుకోవు... ఇది ఒక ప్ర‌ధానోపాధ్యాయురాలు చెప్పిన మాట‌లు ఇవి.... తాను జెండాకు వందనం చేయడం కుదరదని ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌ త్రివర్ణ పతాకానికి వందనం చేసేందుకు నిరాకరించారు.…

అసంతృప్తి నిజం… రాజీనామా అబ‌ద్ధం..

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మ‌హేశ్వ‌ర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీరు ప‌ట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే…

ప్ర‌భుత్వాసుప‌త్రిలో శిశువు మృతి

మంచిర్యాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చిన్నారి మృతి చెందింది. ఈ విష‌యంలో ఆసుప‌త్రి సిబ్బంది నిర‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని అందుకే చిన్నారి మృతి చెందింద‌ని బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ఆ బాబు ప‌రిస్థితి మొద‌టి నుంచి సీరియ‌స్‌గానే ఉంద‌ని…

స‌మ‌స్య‌ల నిల‌యం.. స‌ఖీ కేంద్రం..

బాధిత మ‌హిళ‌ల‌కు అండ‌గా నిల‌వాల్సిన స‌ఖీ కేంద్రం స‌మ‌స్య‌ల్లో కొట్టుమిట్టాడుతోంది. స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డంతో ఇక్క‌డ‌కు వ‌చ్చే వారు ఇబ్బందులు ప‌డాల్సిన దుస్థితి నెల‌కొంది. ఉన్న‌తాధికారులు ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో బాధితుల‌కు…

అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ‌, మ‌హారాష్ట్ర అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దు వ‌ద్ద పోలీసులు ఆక‌స్మికంగా త‌నిఖీలు నిర్వహించారు. చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్సై వెంకట్ సిబ్బంది తో ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. మ‌హారాష్ట్ర సిర్వంచ నుంచి తెలంగాణ వైపు కోట‌ప‌ల్లి…

గోదావరిఖనిలోనే సీఎంపీఎఫ్ కార్యాలయం

సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్‌ కార్మికులకు సింగ‌రేణి యాజ‌మాన్యం శుభవార్త చెప్పింది. గోదావరిఖనిలో ఉన్న సీఎంపీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించాలన్న ప్రతిపాదనను సీఎంపీఎఫ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు తిరస్కరించారు. ఈ మేరకు మంగళవారం…

ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేం.. రాజీనామాలు చేస్తున్నాం…

తాము ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేక‌పోతున్నామ‌ని.. ప్ర‌జ‌ల‌కు మా మోహాలు చూపించుకోలేపోతున్నామ‌ని అందుకే పార్టీకి రాజీనామాలు చేస్తున్న‌ట్లు ప్ర‌జాప్ర‌తినిధులు వెల్ల‌డించారు. బెజ్జూరు మండ‌లానికి చెందిన ఏడుగురు ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ…

తాండూరు ప్రెస్‌క్ల‌బ్ ఎన్నిక‌

తాండూరు మండ‌ల ప్రెస్‌క్ల‌బ్ అధ్య‌క్షుడిగా గ‌ట్టు సంతోష్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా క‌స్తూరి శ్రీ‌హ‌రి ఎన్నిక‌య్యారు. తాండూరు మండ‌లం ఐబీలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో గౌర‌వ అధ్య‌క్షుడిగా ఎన‌గంటి సంప‌త్‌, ఉపాధ్య‌క్షులుగా దాస‌రి శ్రీ‌నివాస్‌, ఎండీ…