Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మున్సిపల్ చైర్ పర్సన్ కంటతడి
చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు తనకు అవమానాలు తప్ప ఏం లేదని మున్సిపల్ చైర్పర్సన్ కంటతడి పెట్టారు.... తనను, తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మీడియా సమక్షంలోనే ఆమె బోరున విలపించారు. దీనికి…
కావాలనే మంత్రి నాపై కేసులు పెట్టిస్తున్నారు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనపై కావాలనే కేసులు పెట్టిస్తోందని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ఆరోపించారు. సరూర్నగర్ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన సందర్భంగా ఆమె పోలీస్స్టేషన్ వద్ద మాట్లాడారు. తాను…
కుంగిన బ్రిడ్జ్.. నిలిచిన రాకపోకలు
భారీ వర్షాలు, వరదల నేపద్యంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాజాగా బ్రిడ్జి కుంగిన ఘటనలో ఆ ప్రాంతానికి రవాణా నిలిపివేశారు అధికారులు. కొమురం భీమ్ జిల్లా కాగజ్నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జ్ వరద ప్రవహాంతో కుంగిపోయింది. దీంతో…
బ్రేకింగ్.. స్వైన్ ప్లూ కలకలం
ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ప్లూ కేసు నమోదయ్యింది. జ్వరం తో ఓ రోగి ఇటివల రిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తికి అనుమానం వచ్చి టెస్ట్ చేయించడంతో స్వైన్ ప్లూ నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తికి స్వైన్ ప్లూ నే అని…
9491145075
కొందరు మోసగాళ్లు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల వద్ద డబ్బులు దండుకుంటున్నారని, ఇటువంటి వారి సమాచారం తమ విజిలెన్స్ శాఖ 9491145075 నెంబర్కు అందించాలని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ వెల్లడించారు. సమాచారం అందిన…
తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని ఫైర్ చేశారు. SLR వెపన్ తో గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్…
ఐయామ్ సారీ..
ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డు అనే పదం ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై పరుషపదజాలంతో మాట్లాడటంపై తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి…
పురుగుల మందుతో వంట.. తిని ఒకరు మృతి…
మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ పురుగులమందుతో వంట చేసింది. మంచినూనె అనుకుని పురుగుల మందు పోసి కూర వండింది. ఆ తర్వాత అన్నంలో కలుపుకుని తిన్నది. తాను తినడమే కాక భర్తకు, కూతురికి సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త కూడా…
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల సీజ్
గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను బెల్లంపల్లి ఎస్బీఐ అధికారులు సీజ్ చేయడం కలకలం సృష్టించింది. బెల్లంపల్లి మండలంలోని ఏడు ట్రాక్టర్లు మూడు నెలలుగా ఈఎంఐ చెల్లించడం లేదు. దీంతో ఆ ఏడింటిని స్టేట్ బ్యాంకు సిబ్బంది సీజ్ చేశారు. ప్రతి గ్రామ…
మంత్రి కృషి వల్లనే మెడికల్ కాలేజ్
మంత్రి కృషి వల్లనే నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైందని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 3194 జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్ స్పష్టం చేశారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర అటవీ న్యాయ దేవాదాయ శాఖ…