Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బాసర త్రిపుల్ ఐటీ వీసీగా ప్రొఫెసర్ వెంకటరమణ
ఎట్టకేలకు ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ కి వీసీని నియమించింది. బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ గా ఫ్రొఫెసర్ వెంకటరమణను నియమించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయిన వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ కూడా కొనసాగుతారు. కొద్ది సేపటి క్రితం…
యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టండి
మంచిర్యాల : వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ముంపుకు గురైన ప్రాంతాల మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి వెంటనే పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ సింగరేణి అతిథి గృహంలో…
మాతా, శిశు సంరక్షణా కేంద్రం వెంటనే సిద్ధం చేయండి
మంచిర్యాల :మాతా, శిశు కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా,చెదారం తొందరగా తొలగించి వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం వరద ముంపునకు గురైన మాతా,శిశు కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా…
గిరిజనులు హెచ్చరించారు.. అధికారులు వెళ్లిపోయారు..
మా గ్రామాల్లో మీ చెక్పోస్టులు ఎందుకు..? మీరు ఇక్కడ ఏం చేస్తారు..? ఇలాగే ఉంటే మిలిటెంట్ తరహా పోరాటాలు చేస్తామని గిరిజనులు, తుడుం దెబ్బ నాయకులు ఫారెస్టు సిబ్బందిని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి…
ఫ్లాష్.. ఫ్లాష్.. ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం..
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర వస్తువులు అందించి వస్తుండగా, తృటిలో ఈ ప్రమాదం తప్పింది. నాలుగు రోజులుగా సీతక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే…
ప్రమాదం అంచున రాజీవ్ రహదారి
మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను కలుపుతూ నిర్మించిన గోదావరి బ్రిడ్జి వద్ద రాజీవ్ రహదారి ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. గోదావరికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో వంతెనను ఆనుకుని నీళ్లు ప్రవహించాయి. దాదాపు పది రోజుల…
రెండు మెస్ లపై కేసులు నమోదు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో అధికారులు చర్యలు ప్రారంభించారు. రెండు మెస్ లపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 300 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో…
నాన్న.. ఇక రావా..
నాన్న ఉన్నాడని..వస్తాడని తనను ఆడిస్తాడని..తనతో ఆడుకుంటాడని ఆ చిన్నారి అశ..కానీ ఆ చిన్నారికేం తెలుసు..నాన్న రాడని.. రాలేడని...
ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో వరదల్లో ఉన్న గ్రామస్థులను కాపాడే ప్రయత్నంలో సింగరేణి రెస్క్యూ విభాగానికి…
బాసర ఘటనపై మంత్రి సీరియస్
బాసరలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ పై పూర్తి స్థాయి విచారణ…
300 మంది విద్యార్థులకు అస్వస్థత
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ 1, ఈ 2 మెస్లో ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడినట్లు సమాచారం. 300…