Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎములాడ కిటకిట..
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం నాడు భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించే…
బట్టకాల్చి మీద వేస్తున్నారు
కేసీఆర్ బిడ్డని కాబట్టి నన్ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకెలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసీఆర్ బిడ్డ కదా అని ఆరోపణలు…
ఢిల్లీ చెప్పులు మోసే గులాములు మీరు…
ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములు మీరు.. వారికి చుక్కలు చూపిస్తునది మేం.. దీనిని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ వీడియో షేర్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఏం…
కేసీఆర్ సర్కార్ ని గద్దె దించడమే లక్ష్యం
కేసీఆర్ సర్కార్ ని గద్దె దించడమే మన లక్ష్యం, ఈ సర్కార్ను పడగొట్టేందుకే రాజగోపాల్రెడ్డి బీజేపీలోకి చేరారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మునుగోడు సమరభేరిలో ఆయన టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు.…
హరితహారం మొక్కలు దగ్ధం
చెన్నూరు మండలం పొన్నారం బీట్ పరిధిలో హరితహారంలో భాగంగా నాటాల్సిన మొక్కలు కొందరు గ్రామస్తులు ధ్వంసం చేశారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దని వీటిని ధ్వంసం చేయడమే కాకుండా, మొక్కలపై వరిగడ్డి వేసి మంటలో కాల్చేశారు. ఈ మేరకు అటవీ…
తప్పించుకున్న మావోయిస్టుల కోసం జల్లెడ
ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. మూడు జిల్లాలో అణువణువూ గాలిస్తున్నారు. తాడ్వాయి, ఏటూరు నాగారం, కొత్తగూడ, గంగారం, బయ్యారం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం…
రాజీవ్ గాంధీ గొప్ప సంస్కరణ వేత్త
రాజీవ్ గాంధీ గొప్ప సంస్కరణ వేత్త అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి అన్నారు. గుంటూరులో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ రోజు దేశంలో టెక్నాలజీలో పెద్ద ఎత్తున సాంకేతిక…
బాసర ట్రిపుల్ ఐటీ లో గంజాయి కలకలం
బాసర ట్రీపుల్ ఐటీలో గంజాయి దొరకడం కలకలం సృష్టించింది. రెండు రోజుల కిందట వర్సిటీలోని హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఆ విద్యార్థులను పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల…
లోన్ యాప్ వేధింపులకు మరొకరి బలి
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో గతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకోగా, శనివారం మరో వ్యక్తి చనిపోయాడు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడి పెల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్ర…
రాజీవ్ చొరవతోనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు
రాజీవ్గాంధీ చొరవ వల్లనే మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి దేవరాజుల సుప్రజ అన్నారు. రాజీవ్ గాంధీ (Rajiv gandhi) జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా…