Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అవగాహనతోనే వ్యాధులు దూరం
ప్రజలకు అవగాహనతోనే వ్యాధులు దూరం అవుతాయని వైద్యాధికారి మానస స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా డీఎంఅండ్హెచ్వో సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం…
కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికలు
భారత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఈ ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ పరిశీలించారు.…
ఆ నేత ఎవరు..? ఇంటలిజెన్స్ ఆరా..
వివాహితను లోబర్చుకుని, సింగరేణి కార్మికుడి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ టీబీజీకేఎస్ నేత ఎవరు..? అనే విషయంలో ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
మందమర్రి ఏరియాకు చెందిన ఓ టీబీజీకేఎస్ నేత తన వద్దకు పనికోసం…
హామీ ఇచ్చారు… ఆందోళన వాయిదా వేశాం..
ఇన్చార్జీ వీసీ వెంకటరమణ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు ఆందోళన వాయిదా వేస్తున్నట్లు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు స్పష్టం చేశారు. వారితో ఆదివారం వెంకటరమణ చర్చించారు. అనంతరం లిఖితపూర్వక హామీ ఇచ్చారు. విద్యార్థులు అడిగిన…
ఆయకట్టు రైతులను ఆదుకోండి
మంచిర్యాల : భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ముంపు తప్పిపోయినా, గేట్లు మరమ్మతు లేక నీళ్లన్నీ వృథాగా పోతున్నాయని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఆమె కాంగ్రెస్ నాయకులతో కలిసి కడెం ప్రాజెక్టను…
అసలు ఏంటీ క్లౌడ్ బరస్ట్..
''గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం ఉంది.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి ద్వారా దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారు. విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయనే అనుమానాలు ఉన్నాయి.. గతంలో లద్దాక్, లేహ్లో ఇలాంటే వరదలే వచ్చాయి..…
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
భారీ వర్షాలతో ప్రజలు ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.…
రూ. 1,000 కోట్లతో శాశ్వత కాలనీలు
రూ. 1000 కోట్లతో వరద బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా భద్రాచలం వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా…
టీబీజీకేఎస్ నేత రాసలీలలు
మంచిర్యాల : ఆయన అధికార పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ నేత.. ఇంకేముంది. అధికారం, బలగం కలిసి విచ్చలవిడి పనులకు తెగబడ్డాడు. తన వద్దకు పని కోసం వచ్చిన ఓ కార్మికుడి భార్యపై కన్నేశాడు. ఆమెను లోబరుచుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం…
బ్రేకింగ్.. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా క్యాంపస్ ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లే ప్రయత్నం…