Browsing Category

తాజా వార్తలు

భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, పీవీ సింధు స్వర్ణం సాధించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం…

జాతిని చీల్చే కుట్ర‌ల‌ను ఖండిద్దాం

జాతిని చీల్చేందుకు చేసే కుట్రలను, చిల్లర చేష్టలను మనమంతా ఖండించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు హెచ్‌ఐసీసీలో సోమవారం ప్రారంభమయ్యాయి. మొదట సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగుర వేసి, జెండావందనం చేశారు. ఈ సంద‌ర్భంగా…

మంట‌లు చెల‌రేగి వాహ‌నం ద‌గ్ధం

ద్విచ‌క్ర‌ వాహ‌నంలో ఉన్న‌ట్టుండి మంట‌లు చెల‌రేగ‌డంతో వాహ‌నం ద‌గ్ధ‌మైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప‌ట్ట‌ణంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కోట‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన సంప‌త్ అనే వ్య‌క్తి సొంత ప‌నుల నిమిత్తం చెన్నూరుకి…

గ‌వ‌ర్న‌ర్ కు కుర్చీ కూడా లేదా..?

ఓ మంత్రి వ‌స్తే జిల్లా యంత్రాంగం వాలిపోతుంది.. చివ‌ర‌కు ఓ ఎమ్మెల్యే వ‌చ్చినా అధికారులు, పోలీసులు చేసే హ‌డావిడి అంతా ఇంతా కాదు.. కానీ ఇక్క‌డ వ‌చ్చింది సాదాసీదా మ‌హిళ కాదు.. ఈ రాష్ట్రానికే ప్ర‌థ‌మ పౌరురాలు... ఆమె వ‌చ్చినా క‌నీస మ‌ర్యాద‌లు…

ఎమ్మెల్యే ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన

భారీ వర్షాల కారణంగా వరద ముంపు గురైన బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఆందోళన బాట పట్టారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన తమను ఎమ్మెల్యే దివాకర్ రావు తో పాటు ప్రభుత్వం ఆదుకోవడం లేదని ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.…

రామ్ భాయ్‌… మీ ఛాలెంజ్ స్వీక‌రించా..

తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన చాలెంజ్ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. ‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేశారు. ఇంత‌కీ మంత్రి కేటీఆర్ ఏం ఛాలెంజ్ చేశారు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశారు.. అంటే చేనేత దినోత్సవం…

పోలీసులు కావాల‌నే చేశారా..?

గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్‌సై బాస‌ర ట్రిపుల్ ఐటీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అడుగడునా మీడియాను అడ్డుకోవ‌డ‌మే కాకుండా, వారిపై ఆంక్ష‌లు విధించారు. పోలీసులు కావాల‌నే ఈ విధంగా ప్ర‌వ‌ర్తించార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.…

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా

బాస‌ర ట్రిపుల్ ఐటీలో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాట‌న్నింటి ప‌రిష్కారానికి అన్ని ర‌కాలుగా కృషి చేస్తాన‌ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై స్ప‌ష్టం చేశారు. ఆమె ఆదివారం బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప‌ర్య‌టించారు. విద్యార్థులు, అధికారుల‌తో మాట్లాడి…

ఎంపీ న్యూడ్ వీడియో… కోటి రూపాయ‌లంట‌…

ఒక ఎంపీ న‌గ్నంగా ఉన్న వీడియో... అది కూడా నిజ‌మో, మార్ఫింగ్‌దో తెలియ‌దు.. కానీ, ఆ వీడియోకు కోటి రూపాయ‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీతో పాటు, సొంత పార్టీ వారు సైతం ఆ వీడియో కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌..…

మోసపూరిత ప్రయత్నాలు చేస్తే జైలుకే

ఎస్సై ఉద్యోగాలకు ఆదివారం ఉద‌యం రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రిలిమినరీ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. నిమిషం అలస్యమైన ఎగ్జామ్ హాల్ కి అనమతించమని అధికారులు…