Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అమ్మ రాజీనామా
వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేసారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం గుంటూరులో జిరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో ఆమె తాను వైఎస్ఆర్సీపీ గౌరవ…
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
మంచిర్యాల : సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బెల్లంపల్లి మాదారం టౌన్షిప్ సివిల్ డిపార్మెంట్ లో శుక్రవారం నల్ల జెండా లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ…
కోయపోశగూడెం చుట్టుముట్టిన ఖాకీలు
మంచిర్యాల : అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్న నెపంతో వాటిని తొలగించేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ భూమిలో ఉన్న మూడు గుడిసెల కోసం దాదాపు మూడు వందల మంది అటవీ, పోలీసు సిబ్బంది ఆ గూడెం చుట్టుముట్టారు.…
గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం
కూలీ పని కోసం వచ్చి కానరాని లోకాలకు వెళ్లారు ఆ తల్లికూతుళ్ళు.. కొద్దిరోజులుగా వర్షాలు పడుతుండటంతో గోడ నాని వారి పై పడి మరణించారు. నల్గొండ జిల్లా పద్మారావు నగర్ లో నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21) నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిందట…
పట్టాలు ఇప్పించండి
మంచిర్యాల:తమ గ్రామంలో నివసిస్తున్న వారికి పట్టాలు అందించాలని మాదారం టౌన్షిప్ నేతలు కోరారు. తమ గ్రామంలో ప్రజలు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా పట్టాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ పొందిన కార్మికులు, కార్మికేతరులు ప్రైవేట్ ఇండ్లల్లో…
కేంద్రానివి ప్రజా వ్యతిరేక విధానాలు
మంచిర్యాల : కేంద్రానివి ప్రజా వ్యతిరేక విధానాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అన్నారు. గురువారం కేంద్రం గ్యాస్ సిలిండర్లపై పెంచిన ధరలకు నిరసనగా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద నిరసన…
ఇదే స్ఫూర్తితో పని చేయండి
ఇదే ఉత్సాహం, స్పూర్తితో పని చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ…
మళ్లీ ఉద్రిక్తంగా కోయపోశగూడెం
మంచిర్యాల : కోయపోశగూడెం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. కొద్ది రోజుల కిందట పోడు భూముల విషయంలో ఇక్కడి మహిళలు 12 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించగా, తిరిగి గురువారం ఆ గ్రామంలో గిరిజనులు కోర్ ఏరియాలో గుడిసెలు వేసుకునేందుకు…
బ్రిటన్ ప్రధాని జాన్సన్ రాజీనామా
బ్రిటన్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గురువారం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు పెద్ద ఎత్తున రాజీనామాలు చేశారు. 40 మంది మంత్రులు రాజీనామా చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో తన…
కోడి పందాలు : మాజీ ఎమ్మెల్యే పరార్..
పఠాన్చెరువు మండలం చిన్న కంచర్లలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మామిడితోటల్లో ఈ కోడిపందాలు జరుగుతున్నాయన్నా పక్కా సమాచారం మేరకు వారు స్థావరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న…