Browsing Category

తాజా వార్తలు

బాస‌ర ట్రిపుల్ ఐటీకి గ‌వ‌ర్న‌ర్

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై బాస‌ర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. రైలు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి బ‌య‌ల్దేరిన త‌మిళ్‌సై నిజామాబాద్ నుంచి బాస‌ర వ‌చ్చారు. ఉద‌యం నాలుగున్న‌ర ప్రాంతంలో ఆమె బాస‌ర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. అక్క‌డ ఇన్ఛార్జి…

రాష్ట్రంలో మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు

జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, అనుబంధ దవాఖానల అప్‌గ్రేడేషన్ కు ప‌రిపాల‌న…

ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు రావాలని సర్క్యులర్

ఇటీవల కేటీఆర్ బర్త్ డేకు హాజరుకాని సిబ్బంది కి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేయడం వివాదాస్పదమైంది. తాజాగా అలాంటి మరో ఘటన జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ అధికారుల వైఖరి వివాదాస్పదంగా మారింది. నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి…

పర్యావరణహితంగా సేవా కార్యక్రమాలు చేయాలి

ప్లాస్టిక్ ను నిషేధిస్తూ పర్యావరణ హితంగా ఉండేలా ఆలయాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రతివాది భయంకర అప్పన్ కృష్ణమాచార్య ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బట్టలబజార్ లోని శ్రీ బాలానగర…

‘రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350’ కొత్త బైక్ అదిరింది క‌దా…

Royal Enfield Hunter 350 : మార్కెట్లో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' కంపెనీకి ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. అదే సమయంలో కంపెనీ కూడా వినియోగ‌దారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త బైక్‌ల‌ను తీసుకు వ‌స్తోంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాలయన్…

బాస‌ర ట్రిపుల్ ఐటీకి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై

విద్యార్థుల‌కు ఇచ్చిన మాట మేర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై బాస‌ర ట్రిపుల్ ఐటీకి రానున్నారు. ఆమె ఈ రోజు రాత్రి హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరి వ‌స్తారు. రేపు (ఆదివారం) ఉదయం విద్యార్థుల‌తో స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. విద్యార్థుల‌తోనే…

తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌స్మ‌ర‌ణీయుడు జ‌య‌శంక‌ర్ సార్‌..

ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నిత్యం చిర‌స్మ‌ర‌ణీయుడ‌ని న‌డిపెల్లి ట్ర‌స్ట్ చైర్మ‌న్‌, టీఆర్ఎస్ నేత న‌డిపెల్లి విజిత్ అన్నారు. న‌స్పూరు మున్సిపాలిటీలో ఆచార్య జ‌య‌శంక‌ర్ సార్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా న‌డిపెల్లి…

బాసర త్రిపుల్ ఐటీ వంటశాల‌లో స్నానాలు..

బాస‌ర త్రిపుల్ ఐటీని వ‌రుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారులు తాము చేయాల్సిందంతా చేస్తున్నామ‌ని బ‌య‌టికి చెబుతున్నా... చేత‌ల్లో మాత్రం అలాంటిది ఏమీ క‌నిపించ‌డం లేదు. ఓ వైపు ఫుడ్ పాయిజ‌న్‌, విద్యార్థుల ఆందోళ‌న‌.. అన్ని…

కేంద్రం సామాన్యుడి న‌డ్డి విరుస్తోంది

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డివిరిచేలా ధరలు పెంచుతోంద‌ని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల ఐబి చౌరస్తాలో పెరిగిన నిత్యావసర ధరలు, జీఎస్టీ పెంపు తదితర అంశాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ…

వరద బాధితుల పట్ల ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం

వ‌ర‌ద బాధితుల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మంచిర్యాల‌లోని ఎన్టీఆర్ న‌గ‌ర్‌లో ఇంటింటికి వెళ్లి వ‌ర‌ద బాధితుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘునాథ్…